Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పేరులోనే శుభం ఉంది: సిఎం జగన్

CM-Ugadi: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.   ఈ ఏడాది నామంలోనే శుభం ఉందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని పంచాంగాలు...

ఏనుగుల సంచారంపై అప్రమత్తం: పెద్దిరెడ్డి

Be alert: పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో శుక్రవారం రాత్రి చెరుకువారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్ కు గురై ఏనుగు మృతి చెందిన స్థలాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ...

సిఎం జగన్ ఉగాది శుబాకాంక్షలు

Happy Ugadi:  రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో...

చేనేతకు చేయూత: విజయసాయి విజ్ఞప్తి

Help Handloom: దేశవ్యాప్తంగా సుమారు 21 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని, కోవిడ్ మహామ్మరితో కుదేలైన  ఈ రంగాన్ని ఆదుకునేందుకు 25వేల కోట్ల రూపాయలతో  ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వైఎస్సార్సీపీ ...

విద్యుత్ ఆందోళన తీవ్రతరం : సోము

We will fight: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని,  లేకపోతే క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...

చెల్లెమ్మలకు నాణ్యమైన వైద్య సేవలు: సిఎం జగన్

Thalli Bidda: అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు తమ  ప్రభుత్వం మొదటి రోజు నుంచీ అడుగులు వేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. చెల్లెమ్మలు గర్భం దాల్చిన సమయం...

నేడు తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాల ప్రారంభం

Vehicles Launch: గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడ...

టిడిపిది గోబెల్స్ ప్రచారం: సజ్జల

విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ళలో విద్యుత్ భారం మోపలేదని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. విద్యుత్ పంపిణీ...

ముందుచూపు లేకనే… : లోకేష్ విమర్శ

We will fight: చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసి ఉంటే ఈరోజు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ...

మన సర్వే దేశానికి దిక్సూచి కావాలి: సిఎం

Trend to Set: సమగ్ర భూ సర్వే, రికార్డుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకోసమే సీనియర్‌...

Most Read