Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఎంపికి రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు. బయటి నుంచి చర్మవ్యాధి...

మా జోక్యం లేదు : సజ్జల

రఘురామకృష్ణంరాజు కేసులో ఎక్కడా తమ జోక్యం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  సిఐడి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసిందని, చట్టానికి లోబడే ఆయన్ను అదుపులోకి తీసుకుందని సజ్జల...

20న కేబినేట్ భేటి : బడ్జెట్, కరోనాపై చర్చ

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20వతేదీన సమావేశం కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం 8.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి...

8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం : సిఎం జగన్

ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.2,775 కోట్లతో 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 4...

నేడు మత్స్యకార భరోసా

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వరసగా మూడో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నేడు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి...

ఆరోగ్యశ్రీ లోకి బ్లాక్ ఫంగస్

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు, వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం...

నెలాఖరు వరకూ కర్ఫ్యూ : సిఎం జగన్

రాష్ట్రంలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ను నెలాఖరు వరకూ...

ఆర్మీ ఆస్పత్రికి రఘురామకృష్ణంరాజు

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రేం కోర్టు తీర్పు చెప్పింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని తెలంగాణా హైకోర్టును ఆదేశించింది. మొత్తం...

చంద్రబాబు డైరెక్షన్ లో రఘరామ : వైసిపి ఎంపిలు

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని వైసిపి లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఆరోపించారు. కూలాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రఘురామ మాట్లాడారని, ప్రభుత్వాన్ని...

చట్టం ముందు అందరూ ఒకటే!

చట్టం ముందు అందరూ సమానులే అని... చంద్రబాబు, ఎల్లో మీడియా మద్దతు ఉన్నంతమాత్రాన ఎంపి  రఘురామ కృష్ణరాజు నిర్దోషి కాలేదని వైఎస్సార్సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజు నేరానికి పాల్పడుతున్నప్పుడుగానీ, ప్రభుత్వంపైన,...

Most Read