Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తెలుగు ప్రజలపై రామోజీది తిరుగులేని ప్రభావం : చంద్రబాబు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు...

రామోజీరావు కన్నుమూత

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్న మధ్యాహ్నం మరింత దిగజారింది. వెంటనే ఆయనను...

కేసరపల్లి ఐటి పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వేదిక, ముహూర్తం ఖరాయ్యాయి. ఈ నెల 12న ప్రమాణం చేయాలని నిన్ననే నిర్ణయించినా ఏ ప్రదేశంలో చేయాలనేదానిపై స్పష్టత రాలేదు. అమరావతి ప్రాంతం, మంగళగిరి ఎయిమ్స్...

పవన్ కాదు, తుఫాన్ : మోడీ ప్రశంస

ఆంధ్ర ప్రదేశ్ ఎన్డీయే కూటమి చారిత్రక విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఓ గొప్ప మద్దతు ఇచ్చి గెలిపించారన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్...

మీరు ఉన్నంతకాలం ఈ దేశం తలవంచదు: పవన్

ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి 91 శాతం స్థానాలు కైవసం చేసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని,...

మోడీ ఓ పవర్ ఫుల్ వ్యక్తి: బాబు ప్రశంస

ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. ఢిల్లీలోని పార్లమెంటు పాత భవనంలో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్టీలకు చెందిన ఎంపీల...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమితులయ్యారు. సాధారణ పరిపాలనా శాఖా పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు జీవో నంబర్ 1034 విడుదల చేశారు. 1987 బ్యాచ్...

పవన్ విజయంపై ‘మెగా’ సంబరాలు

ఇటీవలి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని పురస్కరించుకొని విజయోత్సవ వేడుకలను ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఎన్డీయే పక్ష నేతల భేటీలో...

మంచి చేశాం కాబట్టే 40 శాతం ఓట్లు సాధించాం: వైసీపీ నేతలు

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కచ్చితంగా పునర్వైభవం సాధిస్తుందని, ఐదేళ్లుగా ప్రజలకు ఎంతో మంచి చేశామని.... రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేశామని  ఇది తప్పకుండా జగన్‌ చేసిన విశేష కృషి  ప్రజల...

ఇకపై రాజకీయ పాలనే ఉంటుంది: ఎంపిలతో బాబు

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎవరి పరిధిలో వారు కలిసి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన లోక్ సభ సభ్యులతో బాబు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న...

Most Read