Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నాయకుల కాళ్ళకు దండాలు వద్దు: బాబు

కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్ళకు దండం పెడతానని వ్యాఖ్యానించారు....

రఘురామ ఫిర్యాదు: జగన్, సునీల్ లపై కేసు నమోదు

సిఐడి కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యే కె. రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు, సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదయ్యింది. ...

విశాఖ ఉక్కు కాపాడే బాధ్యత మాది : చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు...

వీరప్పన్ వారసులు : వైసీపీ నేతలపై బండి ఫైర్

తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారన్నారని,...

బ్యాంకర్ల సహకారం ఎంతో ముఖ్యం : సిఎం

రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నేడు సచివాలయంలో సిఎం అధ్యక్షతన...

ఇక్కడి నుంచే కాంగ్రెస్ పునర్వైభవం: కడప ఉపఎన్నికపై రేవంత్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం కడప నుంచే మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప లోక్ సభకు ఉప ఎన్నిక వస్తుందంటూ ఇటీవల...

వైఎస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి

దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని...

నేటి నుంచి ఉచిత ఇసుక విధానం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో గతవారం దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేసి నేటినుంచి అమలులో పెడుతున్నారు. 20...

రెండు కమిటీల ఏర్పాటుకు తెలుగు సిఎంల భేటీ నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ ప్రజా భవన్ లో జరిగిన సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ...

నిధుల సమీకరణ లక్ష్యంగా బాబు ఢిల్లీ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన నేడు మూడోరోజు కూడా బిజీగా సాగింది. మొన్న జూలై ౩న రాత్రి దేశ రాజధాని చేరుకున్న బాబు.. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర...

Most Read