Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: తాడిపత్రి లో లోకేష్ యువ గళం యాత్ర

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం  శింగనమల నియోజకవర్గం ఉలికుంటపల్లి విడిది కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి...

YS Jagan:పూలే మార్గంలోనే మా పయనం: సిఎం

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూలమాల...

Review on Covid: సన్నద్ధంగా ఉండాలి: కోవిడ్ పై సమీక్షలో సిఎం

కరోనా వ్యాపిస్తుందన్న సూచనల నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన...

Kodali Nani: టచ్ లో ఉండాల్సింది ప్రజలు: కొడాలి

చంద్రబాబు గుడివాడ పర్యటనతో తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేమీ ఉండదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బాబు గుడివాడ వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. రావి...

Vizag Steel: విశాఖ ఉక్కుపై మీ వైఖరేంటి?: టిడిపి ప్రశ్న

ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుపై సిఎం జగన్ ఎందుకు నోరు మెదపడంలేదని మాజీ మంత్రి, టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని అడిగారు. విశాఖ...

CM Review: సబ్జెక్టు టీచర్లకు ఐఐటి మద్రాస్ శిక్షణ

1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని, పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Yuva Galam: గొర్రెల పెంపకందారులను కలిసిన లోకేశ్

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి 66వ రోజు పాదయాత్రను ఈ ఉదయం ప్రారంభించారు. దారిలో గొర్రెలను మేపుతున్న  పెంప‌కందారులు...

Bhogapuram Airport: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల క‌ల భోగాపురం ఎయిర్ పోర్ట్: గుడివాడ  

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి మే 3వ తేదీన శంకుస్థాప‌న చేస్తారని రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్ర‌య నిర్మాణం...

Vizag Steel Plant: 5వేల కోట్లు ఇవ్వలేరా?: తోట ప్రశ్న

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ ని భావితరాలకు ఇచ్చే...

YSRCP: సెల్ఫీలతో బాబు సెల్ఫ్ గోల్ : ఎమ్మెల్సీ కల్యాణి

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సిఎం జగన్ 98.4 శాతం నెరవేర్చారని,  అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టగలుగుతున్నామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజలు తమను...

Most Read