Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Kakani: టమాటా సబ్సిడీ కౌంటర్లు కొనసాగిస్తాం: మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్లలో టమాటాను సబ్సిడీపై అందిస్తున్నామని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు కూడా అందుబాటులో ధరలు ఉండాలన్నది...

RK Roja: వాలంటీర్లపై పిచ్చివాగుడు: పవన్ పై రోజా ధ్వజం

ఇప్పటిదాకా సిఎం జగన్‌ ను చూస్తేనే పవన్ కు వణుకు  అనుకున్నామని, కానీ వాలంటీర్లను చూసినా పవన్‌కి వణుకే అని అర్ధమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ...

Pawan: నాసైన్యం ఎంతో తెలుసా?: పవన్

సిఎం జగన్ ఇప్పటివరకూ ఫ్యాక్షనిస్టులతోనే గొడవ పెట్టుకున్నారని కానీ తన లాంటి ఒక విప్లవకారుడితో ఇంతవరకూ  ఆయన గొడవపెట్టుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ పిండివంటకు-పిండాకూడుకు; తద్దినానికి-అట్లతద్దికి; శ్రాద్ధానికి-శ్రావణ శుక్రవారానికి;...

YS Jagan: 75 శాతం నిబంధన అమలు కావాల్సిందే: సిఎం

రాష్ట్రంలోని పరిశ్రమల్లో  స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనను కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలని, సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనిపై ప్రతి ఆరు...

Volunteers: దళిత మహిళా వాలంటీర్ కు ఎమ్మెల్యే ఆర్కే పాదపూజ

వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రెండోరోజూ నిరసన వెల్లువైంది.  సేవే లక్ష్యంగా భావించి, గౌరవవేతనంతో ప్రజలకు సేవ చేస్తున్న తమపై  చేసిన ఈ వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా...

Supreme Court: అమరావతి కేసు డిసెంబర్ కు వాయిదా

రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై విచారణను  సుప్రీంకోర్టు ధర్మాసనం  డిసెంబర్ కు వాయిదా వేసింది. తేదీని అదే నెలల్లో ఖరారు చేస్తామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు...

Yuva Galam: 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: లోకేష్

అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వమే శరణ్యమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.  విశాఖను ఐటి...

దర్శి బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భాంతి

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా...

దర్శి సమీపంలో రోడ్డు ప్రమాదం : ఏడుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతుల్లో...

Perni Nani: పవన్ క్షమాపణ చెప్పాలి: నాని డిమాండ్

వాలంటీర్ల వ్యవస్థ తో చంద్రబాబు, పవన్ లకు చలి జ్వరం పట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు పేద, బడుగు బలహీనవర్గాలకు  సేవ చేస్తూ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు...

Most Read