Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Archeology: మంగళగిరిలో పురాతన వస్తువులు లభ్యం

మంగళగిరి నగరం నడిబొడ్డున ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పెద కోనేరు పూడిక తీత పనులు దాదాపుగా ముగిశాయి. ఈ సందర్భంగా  కోనేరులో పురాతన వస్తువులు లభ్యమయ్యాయి. 1870, 1880, 1890 సంవత్సరాల...

Nara Lokesh: తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: లోకేష్

తమ నాయకుడు చంద్రబాబును, తనను జైలుకు పంపడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి తప్పులు చేయలేదని,  అవినీతికి పాల్పడలేదని స్పష్టం...

CM Jagan: ఆప్కాబ్ ను బలోపేతం చేశాం: జగన్

అప్కాబ్ లో నాడు డా. వైఎస్సార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారని, వైద్యనాథన్ సిఫార్సులను ఆమోదించి కోపరేటివ్ క్రెడిట్ సిస్టమ్ ను బలోపేతం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Jana Sena: విశాఖలో పదిరోజులు వారాహి యాత్ర

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి విజయ యాత్ర మూడో విడత ఈ నెల 10న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. అదే రోజు నగరంలో వారాహి వాహనం నుంచి సభ...

Sajjala: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం

ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల...

CM Jagan: విమర్శలకు తావివ్వొద్దు: జగన్

వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస  కార్యక్రమాలు సమర్థవంతంగా  చేపట్జటాలని,  ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల...

Babu at KIA: నా దూరదృష్టికి కియా తార్కాణం: చంద్రబాబు

అనంతపురం జిల్లాలో మరో ప్రపంచం కియాను సృష్టించింది తానేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది తన దూరదృష్టికి తార్కాణమని, భావి తరాలకు ఏమి కావాలో ఆలోచించడమే తన...

Land Re-survey: అక్టోబర్ నాటికి రెండో దశ సర్వే పూర్తి

దేశంలోనే అత్యంత శాస్త్రీయ విధానంలో సమగ్ర భూసర్వే చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ధర్మాన ప్రసాదరావులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేల గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష...

YCP Counter: పోతిరెడ్డిపాడు అడ్డుకుంది మీరు కాదా?: అంజాద్ పాషా

రాష్ట్రంలో అసలు ప్రాజెక్టులు అంటే గుర్తొచ్చే పేరు దివంగత నేత వైఎస్సార్ అని, ఆ తర్వాత ఆయన తనయుడు, సిఎం జగన్ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషా స్పష్టం చేశారు....

AP High Court: R5 జోన్ లో ఇళ్ళ నిర్మాణంపై స్టే

సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో రాష్ట్ర  ప్రభుత్వం ఇటీవల మొదలు పెట్టిన జగనన్న ఇళ్ళ నిర్మాణం...

Most Read