Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Rains Alert: రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు

దక్షిణ అంతర్గత కర్ణాటకను ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్,...

Botsa: పది రోజుల్లో బదిలీల ప్రక్రియ: బొత్స

ఈ ఏడాది నుంచి నేరుగా పాఠశాలలకే విద్యా కానుక కిట్లు పంపుతామని,  కొత్త విద్యా సంవత్సరం తొలి రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ వెల్లడించారు. స్కూలు...

AP High Court: అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

జీవో నంబర్ 45ను సవాల్ చేస్తూ  దాఖలైన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసింది. రాజ‌ధాని ప్రాంతంలో వేలాది మంది   పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టులో...

Yuva Galam: అన్ని వర్గాల ప్రజలూ బాధితులే: లోకేష్

రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైందని, గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని...

ఆదిరెడ్డి భవానీకి ధైర్యం చెప్పిన బాబు

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జగజ్జనని చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆ కంపెనీ యజమానులు....  భవానీ భర్త, టిడిపి రాష్ట్ర...

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం విడుదల

జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

Ground water: భూగర్భ జలాల రీఛార్జ్‌ లో అనంతపురం ఫస్ట్‌

భారతదేశంలో సరస్సులు, చెరువులు, కుంటలు వంటి జలాశయాలు 24 లక్షల 24 వేల వరకూ ఉన్నాయని దేశంలో తొలిసారి జరిపిన సర్వేలో తేలింది. ఇలాంటి జలాశయాలు పశ్చిమ బెంగాల్‌ లో చాలా ఎక్కువ...

Bhogapuram: సిఎం జగన్ లో అభద్రతాభావం – నాదెండ్ల విమర్శ

తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల...

Adani Data Center: విశాఖ ప్రగతిలో డేటా సెంటర్‌ కీలక పాత్ర : సిఎం జగన్

విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని, డేటా...

Chandrababu: ఇన్నాళ్ళు ఏం దొరికాయి?: సిట్ పై బాబు

తాను ఎవరిని కలిస్తే వైసిపి నేతలకు ఎందుకని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ - తాను సమావేశామైతే వారికెందుకు నొప్పి అని ఎద్దేవా చేశారు.  అంటే ఓడిపోతామని...

Most Read