Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వెంకయ్య చొరవ తీసుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై ఆంధ్రా ఉద్యమలో చురుగ్గా...

సీమ లిఫ్టుకు అనుమతివ్వండి: విజయసాయి

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి...

జస్వంత్ రెడ్డి వీర మరణం

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సైనికుడు మరుప్రోలు జస్వంత్ రెడ్డి (23) వీరమరణం పొందారు.  జస్వంత్ స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం....

తెలంగాణాలో తలదూర్చం: జగన్

Telangana Politics : తెలంగాణా రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలుపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. తమిళనాడు, కర్నాటక...

చూసి తెలుసుకోండి: జగన్ హితవు

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాష్ట్రంలో తానంటే గిట్టనివారు అభివృద్ధి జరగడంలేదని, ఎప్పుడూ బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాడు...

రఘురామపై మరోసారి పిటిషన్

పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతోన్న నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ మరోసారి లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్...

నీ ఆశయాలే నాకు వారసత్వం: జగన్

నేడు (జూలై 8న) దివంగత నేత, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అయన కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పిస్తూ ట్వీట్...

అసమానతలు పెరిగే ప్రమాదం: యనమల

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, దీనితో ఆర్ధిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మాజీ ఆర్ధిక శాఖమంత్రి, టిడిపి నీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల...

కొత్త పార్టీలు రావాలి : పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని, ఏ పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని, అయితే ఆయా పార్టీలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో నేడు...

ఇప్పటికైనా పోరాడండి: లోకేష్ సలహా

ఎందరో ఉద్యమకారుల ప్రాణ‌ త్యాగాల‌తో ఏర్ప‌డిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి స‌హ‌క‌రించిన ముఖ్య‌మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారని  తెలుగుదేశం పార్టీ నేత  నారా లోకేష్ వ్యాఖానించారు....

Most Read