Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YS Jagan: బాబుపై కక్ష లేదు

చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్షా లేదని, ఆయన అరెస్టు వెనుక తన ప్రమేయం లేదని.. పైగా తాను లండన్ లో ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు ఎత్తారు(అరెస్టు చేశారు) అని రాష్ట్ర ముఖ్యమంత్రి...

YSRCP: కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చిన జగన్

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుం బిగించారు. నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల విస్తృత...

Chandrababu: హైకోర్టులో చుక్కెదురు: బెయిల్ పిటిషన్స్ డిస్మిస్

చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. అంగళ్లు,...

YSRCP Meeting: ఎన్నికలకు సమాయాత్తం చేసేందుకే…

తమ ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళుతూ, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే సోమవారంనాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ...

CBN : కోర్టు ఖర్చులు వందల కోట్లు.. నిజమేనా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేసుల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్లు కాగా ఇప్పటి వరకు చంద్రబాబు న్యాయవాదులకు 500 కోట్లు ఖర్చు అయ్యాయని అంటున్నారు....

Krishna Tribunal: సరికొత్త విధివిధానాలపై సుప్రీంకు ఏపీ

కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. కృష్ణా...

Perni: మేనేజ్‌ గురించి లోకేష్ మాట్లాడడం హాస్యాస్పదం

వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు బ్రహ్మ విద్య లాంటిదని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సిఎం జగన్  వ్యవస్థలను మేనేజ్ చేసి బాబును జైల్లో ఉంచారని లోకేష్ ఆరోపించడం  హాస్యాస్పదంగా ఉందని...

Lokesh: వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో ఉంచారు…

ప్రజల కోసం పోరాడుతున్నందుకు, జగన్ ప్రభుత్వ అవినీతిపై నిలదీసినందుకే చంద్రబాబును 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం...

Karumuri: బాబును ప్రజలు పట్టించుకోవడంలేదు

చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్‌ డాక్టర్లను పంపిస్తున్నారని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి...

CM Tour: కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చలు జరిపారు. తొలుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి...

Most Read