Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కాసేపట్లో ‘అమెరికన్‌ కార్నర్‌’ ప్రారంభం

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌...

మతి తప్పిన మాటలవి : వెల్లంపల్లి

టిడిపి నేత అయ్యన్నపాత్రుడు గంజాయి వ్యాపారం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయని, అప్పుడు కాస్త దాచిపెట్టి... ఇప్పుడు దాన్ని తనతో పాటు, టిడిపి నేతలకు ఇస్తున్నట్లు ఉన్నాడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...

పత్రం ఉంటేనే దర్శనం: టిటిడి ఛైర్మన్

ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలనుంచి సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 31 వరకూ...

టిటిడి ‘ప్రత్యేక’ జీవోలు నిలుపుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం...

ఆంధ్రా తాలిబన్లు టిడిపి నేతలు: పేర్ని

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు, తెలుగుదేశం పార్టీ నేతలకు తేడా లేదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరో చెన్నైలో స్థిర నివాసం ఉండే ఓ వ్యక్తి...

అచ్చెన్న, నిమ్మలకు ‘మైక్’ కట్!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (తెలుగుదేశం) ఇకపై శాసనసభలో తమ గళం వినిపించే అవకాశం కోల్పోతున్నట్లు  తెలుస్తోంది. మద్యం షాపుల విషయమై...

వాణిజ్య ఉత్సవం ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవం-2021ను ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్లో  రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు,...

జగనన్న శాశ్వత గృహ హక్కు

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి ‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం’ గా పేరు ఖరారు...

ఇవి ఎన్నికలా?: చంద్రబాబు ఎద్దేవా

తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మాదిగ వర్గీకరణకు టిడిపి ఎప్పుడూ అనుకూలమేనని, తమ హయాంలోనే వర్గీకరణ...

ఆన్ లైన్ టికెట్ పై సానుకూలం: పేర్ని

ప్రభుత్వం తలపెట్టిన ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సినిమా రంగానికి చెందినవారు సమ్మతి తెలిపారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. ప్రభుత్వం ఈ విషయంలో తుది...

Most Read