Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Review: ఓడిశా ఘటన మృతుల్లో ఏపీ వారు లేరు: బొత్స

ఓడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో దుర్మరణం పాలైన వారిలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు నిర్ధారిత సమాచారం ఏమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ప్రమాద ఘటనలపి...

ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు.  జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి కోరమాండల్‌ రైల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన...

ఢిల్లీకి చంద్రబాబు- అమిత్ షా తో భేటీ!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ లో పర్యటిస్తున్నారు.  ఈ మధ్యాహ్నం బయల్దేరి వెళ్లనున్న బాబు సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో...

ఒడిశా రైలు ప్రమాదంపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులను అడిగి ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తాజా సమాచారం...

Tragedy: ఒడిశా రైలు ప్రమాదంపై సిఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారంపై ముఖ్యమంత్రి...

అది చంద్రవరం యాత్ర: వారాహి పై పేర్ని

తెలుగు ప్రజలు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అందరం నవంబర్ 1న మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరుపుకుంటామని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇవాళ ఎందుకు శుభాకాంక్షలు...

Pawan Kalyan: జూన్ 14నుంచి ప్రజల్లోకి ‘వారాహి’

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి యాత్ర మొదలవుతుందని ఆ పార్టీ...

Babu: మా హామీలు జగన్ కూడా గుర్తించారు: బాబు వ్యాఖ్యలు

తాము ప్రకటించిన మొదటి దశ మేనిఫెస్టోను సిఎం జగన్ కూడా మెచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తమ హామీలను బిసిబిల్లా బాత్, పులిహోర తో ఆయన పోల్చారని, వాస్తవానికి  బిసిబిల్లా...

BJP-AP: నిధుల విడుదలపై విమర్శలు సరికాదు: జీవీఎల్

రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేయబోదని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఇటీవల కేంద్రం విడుదల చేసిన రెవెన్యూలోటు దీనికి...

YS Jagan: ఆర్బీకేల ద్వారా గ్రామ స్వరాజ్యం : సిఎం

ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు. వ్యవసాయ పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

Most Read