Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పెద్దిరెడ్డిని వదలను : చంద్రబాబు

సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్కువ మోటార్లు ఉన్న జిల్లాలుగా కరీంనగర్, చిత్తూరు జిల్లాలు ఉండేవని... అలాంటి చిత్తూరు జిల్లాలో పుట్టిన మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు రాష్ట్రానికే భారమయ్యాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...

పవన్ మాటలకు అర్ధాలే వేరులే: అంబటి

పవన్ చెబుతున్నగౌరవం అనే పదానికి అర్ధం ఏమిటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఆయన చెబుతున్న గౌరవం అంటే బరువు, ప్యాకేజ్ అని దుయబట్టారు. అసలు పోటీ చేయడానికి...

పండుగ కానుకలు ఆపేశారు: బాబు

అధికారం ఉందన్న అహంకారం మంచిదికాదని వైసీపీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహా ఇచ్చారు.  సేవాభావం ఉన్నవారే రాజకీయాల్లో ఉండాలని, కానీ నేడు అర్హత లేని వ్యక్తులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు...

ఇదేనా మాట్లాడే విధానం: ధర్మాన

వేలాది పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన విధానం అదేనా అని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు. మహానుభావుల పేర్లు ప్రస్తావించే పవన్ వారు చెప్పిన...

కేపి రెడ్డయ్యకు సిఎం నివాళి

మచిలీపట్నం మాజీ ఎంపి కొలుసు పెద  రెడ్డయ్య మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.  మంత్రులు, ఎంపీలు, పార్టీ సహచరులతో కలిసి...

నీవి నారా వారి నరాలు: అమర్నాథ్

మీ అన్న చిరంజీవి రాజకీయాల్లోకి రాక ముందునుంచే మా కుటుంబం రాజకీయాల్లో ఉందని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్  అన్నారు.  పవన్ నోరు...

కుప్పంలో మూడ్రోజులపాటు యువ గళం యాత్ర

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల చొప్పున 100 నియోజకవర్గాల్లో లోకేష్...

నీలాంటి వారికి బెదిరే రకం కాదు: డా. సీదిరి

వీరమరణం అవసరమా అంటూ  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో అస్త్ర సన్యాసం చేసి, పోరాటం చేతగాక మాట్లాడినట్లు ఉందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు....

విశాఖ సదస్సులపై సిఎం సమీక్ష

విశాఖ నగరంలో మార్చి నెలలో జరగనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సులకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మార్చి 3–4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్...

ప్రజల కోసం తప్పట్లేదు: రోజా కౌంటర్

రణస్థలి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రులు అదే స్థాయిలో ప్రతిస్పందించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా స్పందిస్తూ “రెండు సార్లు గెలిచిన నేను.. రెండు...

Most Read