Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

CM Jagan: దూకుడు పెంచుతోన్న సిఎం జగన్

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను కెసిఆర్ నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు ఏపీలో...

TDP: లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన యార్లగడ్డ

గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన నిన్న హైదరాబాద్ లో టిడిపి అధినేత చంద్రబాబు...

APNGOs Meeting: ఉద్యోగులకు మేలు చేస్తున్నాం: జగన్

ఉద్యోగుల కోసం తాము తీసుకు వచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) ను రాబోయే కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తాయని, ఇది దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

AP BJP: ఓటర్ల జాబితా సవరణలో దారుణాలు: పురంధేశ్వరి

రాష్ట్రంలో  ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతోందని, వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.   ఉరవకొండలో ఓటర్ల జాబితాలో...

Bus Accident: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఇద్దరి మృతి

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా  పాడేరు ఘాట్ రోడ్డు లో జరిగిన బస్సు ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.  పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద  ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100...

YSRCP: మా హయంలోనే విజయవాడ అభివృద్ధి

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే విజయవాడ నగరంలో అభివృద్ధి జరిగిందని, పలు ఫ్లై ఓవర్ల తో పాటు కృష్ణా నది రీటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది...

Congress: సిడబ్ల్యూసి సభ్యుడిగా రఘువీరా

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎన్. రఘువీరారెడ్డి  ఈ  పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సభ్యునిగా నియమితులయ్యారు.  అల్...

Botsa: ఈ కేకలు ఇంకా ఆరు నెలలే: బొత్స ఎద్దేవా

చంద్రబాబు, పవన్ ల కేకలు, అల్లర్లు వచ్చే ఉగాది వరకూ మాత్రమేనని ఆ తర్వాత అంతా సైలెన్స్ అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   ఈ ఆరు నెలలూ...

Yuva Galam: ప్రజావేదిక పునర్నిర్మిస్తాం: లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

ప్రజా వేదిక శిథిలాలే జగన్ అరాచక ప్రభుత్వ పతనానికి సమాధి రాళ్ళు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రభుత్వ విధ్వంసానికి  ప్రజావేదిక ప్రత్యక్షసాక్షిగా  నిలుస్తోందని...

NRI Students: తెలుగు విద్యార్ధులపై సిఎం ఆరా

ఉన్నత విద్య కోసం అమెరికా  వెళ్లిన విద్యార్థులను వెనక్కి పంపుతున్నట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై సమాచారం...

Most Read