Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Babu: పులివెందులలో టిడిపి జెండా నా చిరకాల వాంఛ: చంద్రబాబు

ప్రస్తుతం ఉన్న పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత విధానాన్నే పునరుద్దరిస్తామని, పులివెందులలో మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ...

CM Jagan: సంపూర్ణ పోషణ టేక్‌ హోంకు శ్రీకారం

గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ – టేక్‌ హోం రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు...

Babu Tour: పూల అంగళ్ళ సభకు పోలీసుల అభ్యంతరం

ఈ సాయంత్రం పులివెందులలో పూల అంగళ్ళ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడికి సమీపంలోని వెంకటేశ్వర ఆలయం వద్దకు వేదిక మార్చుకోవాలని టిడిపి...

Bro: ఢిల్లీకి అంబటి- బ్రో లావాదేవీలపై ఫిర్యాదు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు  ఆయన ఫిర్యాదు చేయనున్నారు.  పవన్ కళ్యాణ్ కు  చంద్రబాబు  ఇవ్వాల్సిన ప్యాకేజీని...

CM-Niti Aayog: ఏపీకి సాయం అందిస్తాం

నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్,...

Ambati: ప్యాకేజ్ ఇలా ఇస్తున్నారేమో: రాంబాబు అనుమానం

చంద్రబాబు తాను ఇవ్వాల్సిన ప్యాకేజీని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు.  నిన్నటివరకు బ్రో సినిమా 55.26...

Chandrabaabu: యుద్ధభేరీ మోగించడానికే వచ్చా: బాబు

నాలుగేళ్ళలో రాయలసీమకు సిఎం జగన్ చేసిన ఒక్క మేలు గురించి చెప్పాలని, ఒకవేళ సమాధానం లేకపోతే ముక్కు నేలకు రాసి  క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు....

CM Jagan: ప్రపంచ పటంలో విశాఖ: జగన్

ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  17 ఎకరాల విస్తీర్ణంలో 13 ఎకరాలను మాల్ నిర్మాణానికే కేటాయించారని, ఇంత...

Raheja Group: ఇది మాల్ అఫ్ ఇండియా: నీల్ రహేజా ధీమా

విశాఖలో నిర్మిస్తోన్న ఇనార్బిట్ మాల్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు రహేజా గ్రూప్ ఛైర్మన్ నీల్ రహేజా ప్రకటించారు.  విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, విశాఖ లో ఇప్పటికే షాపర్స్ స్టాప్...

Peddireddy: యాత్ర చేసే హక్కు బాబుకు లేదు: పెద్దిరెడ్డి

చంద్రబాబుకు కొత్తగా రాయలసీమపై ప్రేమ పుట్టుకు వచ్చిందని రాష్ట్ర విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు....

Most Read