Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TDP Manifesto: ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ : చంద్రబాబు

మహిళలు, రైతులు, యువత, బిసిలకు మేలు చేకూర్చేలా 'భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ తొలివిడత ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అనే ఆయుధం...

Margani: పోలవరంపై కూడా సానుకూల నిర్ణయం: భరత్

జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెవిన్యూ లోటు సాధించినందుకు మహానాడులో తీర్మానం చేసి ఉంటే బాగుండేదని వైసీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో...

YS Jagan: పార్లమెంట్ భవన వేడుకలో సిఎం జగన్

ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు భారత పార్లమెంట్ నూతన భవన  ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చారిత్రిక భవనాన్ని నేడు ప్రారంభించారు....

CM Jagan: జట్టుగా పనిచేద్దాం: జగన్

అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పనిచేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.  న్యూఢిల్లీలో  జరిగిన నీతి ఆయోగ్‌...

Botsa: ఉపన్యాసాలకే పరిమితం : బొత్స ఎద్దేవా

తెలుగుదేశం మహానాడు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని, సిఎం జగన్ ను తిట్టడానికే పెట్టినట్లుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.  తన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ...

TDP Mahanadu: రేపు యువతకు శుభవార్త అందిస్తాం: లోకేష్

తెలుగుదేశం పార్టీలో సరిగా పనిచేయని నాయకులకు భవిష్యత్తులో గుర్తింపు ఉండదని, ఈ విషయంలో  తనకు కూడా మినహాయింపు లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్...

Jogi Ramesh: బాబును నమ్ముకుంటే గోదారే: జోగి

బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా సాధికారత కల్పించిన ఘనత ముమ్మాటికీ సిఎం జగన్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలంతా వైఎస్సార్సీపీకే అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ధీమా...

TDP Mahanadu: రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం: బాబు

మహానాడులో రెండ్రోజులపాటు చర్చల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత మేనిఫెస్టోను రేపు  విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలు మెచ్చేదిగా, రాష్ర భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా...

Sajjala: సిబిఐ కావాలనే టార్గెట్ చేస్తోంది: సజ్జల

తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ...

YS Jagan: ఢిల్లీలో సిఎం-కేంద్ర ఆర్ధిక మంత్రితో భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడురోజుల పర్యటనకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం  కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో సిఎం భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర...

Most Read