Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అట్టడుగు స్థాయికి సంక్షేమం: సజ్జల

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నీ అట్టడుగు స్థాయి వరకు చేరాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ  సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఈ...

మొదటి ప్రాధాన్యత మాకే: టి.జి.

దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీరు ఇచ్చాకే తెలంగాణకు నీరివ్వాలని బిజెపి నేత, రాజ్యసభ ఎంపి టి.జి. వెంకటేష్ డిమాండ్ చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలన్నీ కెసియార్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు....

మిజోరాం గవర్నర్ గా కంభంపాటి

బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన...

‘రాంకీ’ పై ఐటి దాడులు

గచ్చిబౌలి లోని రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  రాంకీ అనుబంధ సంస్థల్లో సైతం మొత్తం 15 బృందాలతో వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  కంపెనీ జరిపిన...

నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన దివ్యక్షేత్రం

Sarpavaram Narada Maharshi Temple : నారద మహర్షి ముల్లోకాలను తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని రాబట్టేవాడు. ఆయా సంఘటనలు లోక కల్యాణానికి దారితీయడానికి ఆయన తనవంతు కృషి చేసేవాడు. "ఎలాంటి సంసార సంబంధమైన సమస్యలు లేకుండా ఎంత హాయిగా తిరుగుతున్నారో కదా"?...

కేఆర్ఎంబి తీరు సరికాదు : జగన్ లేఖ

కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) మొదట తెలంగాణలోని ప్రాజెక్టులు పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ...

తెలంగాణ మాన‌వ‌త్వం చూపాలి : బొత్స

కృష్ణాజలాల వివాదంలో తెలంగాణ ప్ర‌భుత్వం మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రించాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ్ఞప్తి చేశారు. కృష్ణాజ‌లాలు సముద్రంలోకి వృథాగా పోకుండా రైతాంగానికి ఉప‌యోగ‌ప‌డేలా వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తున్నామని...

సిఎం జగన్ తో అనిల్‌కుంబ్లే భేటీ

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత క్రికెటర్‌, భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య క్రీడల...

ప్రతి అసెంబ్లీలో నైపుణ్య సంస్థలు: మేకపాటి

అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కనీస విద్యార్హతలు, నైపుణ్యం ఉన్న యువత ఉంటేనే రాష్ట్రానికి...

సంక్షేమానికి బాబు అడ్డు: సీదిరి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు అడగడుగునా అడ్డుకుంటున్నారని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఆరోపించారు. కోర్టుల్లో...

Most Read