Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల ఎన్నిక

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి కోలగట్ల ఒక్కరే  నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా  ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం...

మచ్చలేని కుటుంబం మాది: మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి  స్పష్టం చేశారు. ఢిల్లీ 32 జోన్లలో తమ...

పరిహారం విషయంలో మాట తప్పం : సిఎం

పోలవరం నిర్వాసితులకు గత ప్రభుత్వం 6లక్షల 86వేల రూపాయల పరిహారం ఇచ్చిందని, దాన్ని 10 లక్షలు చేస్తామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం 2021 జూన్ 30న జీవో కూడా ఇచ్చామని రాష్ట్ర...

ఎడ్ల కాడి మోసిన లోకేష్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నేడు రైతుల సమస్యపై  ఆందోళన చేపట్టింది.  ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు....

పవన్ పొలిటికల్ ప్యారట్ : పేర్ని విమర్శ

వచ్చే ఎన్నికల్లో జనసేన మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుందో లేదో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.  పవన్ రాజకీయాల వల్ల ఎవరికీ లాభం లేదని, అయన పతిత్తు...

ఎన్నికల వరకూ లాగుతారు:  కేశవ్

తెలుగుదేశం పార్టీని తర్వాతి తరానికి (నెక్స్ట్ జనరేషన్) చేరువ చేసేందుకే నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టిడిపి ప్రజల కోసం పనిచేసే పార్టీ అని... ప్రజల...

వైఎస్సార్సీపీకి 67లోపే: పవన్ కళ్యాణ్

అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన రాష్ట్ర వ్యాప్త పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరింత సంనద్ధతతో యాత్ర చేపడతామన్నారు. జనసేన బలం రోజురోజుకూ ప్రజల్లో...

టిడిపి, వైసీపీ డ్రామా పార్టీలు: సోము

సిఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై సోము మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ రాజధాని... వాల్తేరు క్లబ్ లోనా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ  రెండు పార్టీలూ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ...

చట్ట సభల హక్కులు కాపాడేందుకే…

రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొన్నoదువల్లనే, రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని...

మూడు రాజధానులే శరణ్యం: సీదిరి

ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధికి, సమానాభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణే శరణ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా పలాసలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొని ప్రసంగించారు....

Most Read