Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నైతికత మీదే మీడియా నడవాలి: వెంకయ్య

Media & Morals: మీడియా అనేది అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు  సూచించారు. ప్రస్తుత వేగవంతమైన సమాచార...

రుయా ఘటనలు మళ్ళీ జరగొద్దు: సిఎం ఆదేశం

No Negligence: రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని ఆదేశించారు....

మీరే పెద్ద ఉన్మాదులు: మంత్రి రోజా

Be careful: సిఎం జగన్ మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమం కోసం...

నేడే ముసాఫిర్ ఖానా ప్రారంభం

Iftar: పవిత్ర రంజాన్  మాసం పురస్కరించుకొని  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ముస్లిం సోదరులకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

మీరు నా కళ్ళు, చెవులు: సిఎం జగన్

 Implementing Schemes : పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తేవడానికి, వారి పట్ల మరింత బాధ్యతగా ఉండడానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ఆ అవసరం మాకేంటి? సజ్జల

No question: కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో  ఏ పార్టీతో పొత్తు...

అందుకే జగన్ కు అసహనం: అచ్చెన్నాయుడు

Frustration:  సిఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మే 27,28 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒంగోలులో ...

సాంకేతిక నష్టాలు నియంత్రించాలి: పెద్దిరెడ్డి

Technical Loses : రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచీ వరుస సమీక్షలతో విద్యుత్ ఉత్పత్తి,...

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

CM met CJ: ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న...

రాష్ట్రపతిని కలుసుకున్న గవర్నర్

Governor at Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమయ్యారు.  ప్రధాని నరెంద్రమోదీతో మొన్న సమావేశమైన గవర్నర్ నిన్న ఢిల్లీలోని...

Most Read