Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పయ్యావుల ఆరోపణలు అర్ధరహితం

 పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక...

ఏడాదిలో పూర్తి కావాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన CM జగన్.. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపిన...

నామినేటెడ్ పదవుల్లో విశాఖకు అగ్రతాంబూలం

ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో  విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పించారు. వివిధ కార్పొరేషన్ లకు తొలి ప్రాధాన్యతగా 11మందికి చైర్మన్ పదవులు, మరి కొంతమందికి డైరెక్టర్ పదవులు...

పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును...

రిజర్వాయర్లు అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు

సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో  పొరుగు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఏ స్టాండ్ తీసుకుందో, ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కూడా అదే స్టాండ్ తీసుకుందని, దీనిద్వారా చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ రెండు...

ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ : సిఎం జగన్

స్కూళ్లు తెరిచేలోగా ఉపాధ్యాయులందరికీ వాక్సినేషన్‌ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్ లభ్యతను బట్టి...

పునరావాసంపై దృష్టి పెట్టాలి: సోము

పోలవరం నిర్వాసితులకు సహాయ, పునరావాసం కల్పించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వారికి ఇచ్చిన హమీలనీ నేరవేర్చాలని సూచించారు. పార్టీ...

జీవో నం.2 సస్పెండ్ చేసిన హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పంచాయితీ సర్పంచ్ లు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ...

స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ధర్నా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆగస్ట్ 2,3 తేదీల్లో పార్లమెంట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని తీర్మానించాయి. విశాఖ ఉక్కు...

కిషన్ రెడ్డితో స్వాత్మానందేంద్ర భేటి

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ప్రాచీన ఆలయాలకు...

Most Read