Tuesday, October 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Iftar: రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్ధించండి: సిఎం

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ప్రార్ధనను అల్లా ఆలకిస్తారని, రాష్ట్ర సంక్షేమం, శ్రేయస్సుకోసం ప్రార్ధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకు...

Perni Nani: సొంత గడ్డపై ప్రేమ లేదా: పవన్ కు నాని ప్రశ్నలు

పవన్ కళ్యాణ్ తెలంగాణకు వకాల్తా పుచ్చుకొని ఎందుకు మాట్లాడారో, ఈ కొత్త వకీల్ పాత్ర ఏమిటో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అసలు ఈ కొత్త బాధ,...

Nara Lokesh: మీటర్లు పగలగొట్టండి: లోకేష్ పిలుపు

అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువ గళం పాదయాత్ర...

పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: అడపా శేషు

ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే పవన్ కళ్యాన్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మాత్రమే...

Pawan Kalyan: కించపరిచే వ్యాఖ్యలు సరికాదు: పవన్

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని...

Viveka Murder Case: వ్యక్తుల లక్ష్యంగా సిబిఐ విచారణ : వైఎస్ అవినాష్

వివేకా హత్య కేసులో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తులో కీలక అంశాలను సిబిఐ విస్మరిస్తోందని, పోలీసులకు సమాచారమిచ్చిన తననే దోషిగా...

మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం

కర్నూల్ జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కర్నూలు నుంచి హైదరాబాద్ కు తన ఫార్చునర్ కారు లో వెళుతుండగా బీచుపల్లి వద్ద...

YS Jagan: సిఎం అనంతపురం పర్యటన 26కు వాయిదా

రేపు సోమవారం అనంతపురం జిల్లాలో జరగాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన 26కు వాయిదా పడింది.  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో సిఎం జగన్ పర్యటించి అక్కడ...

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదయం ఐదున్నర గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి...

డిఎల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి: కన్నబాబు హెచ్చరిక

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా నిర్ధారించిందని, దీనితో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు  జరిపించాలని మాజీ మంత్రి కురసాల...

Most Read