104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నేడు మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా...
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ముదుంగా నిర్ణయించిన ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి నిర్వహిస్తామని, దీనికి అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం...
ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
మే, జూన్ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల...
కోవిడ్ వైరస్ గురించి తాను మాట్లాడినట్లుగా ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో వుందని, కాని అది వాయిస్ తనది కాదని సిబి ఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు....
మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు...
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోన్న నేపథ్యంలో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గ గుడిలో రేపటి నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది....
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్ పొందాలని...
వరసగా రెండో ఏడాది చెల్లింపులు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి స్వయం సహాయక సంఘాల మహిళల రుణ ఖాతాలకు సున్నా వడ్డీ కింద రూ.1109 కోట్ల నగదు జమ చేసిన సీఎం...
అమరావతి: ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. స్పీకర్...
తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు...