వరద తాకిడికి గురైన గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు, పారిశుధ్య పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. సిఎం రిలీఫ్...
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సిఎం...
వరద సహాయక చర్యల్లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే...
భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే మూడు హెలీకాప్టర్లు రాగా మరో నాలుగు మరికాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో...
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపిలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను నిన్న సాయంత్రమే సభ...
విశ్రాంత ఇంజినీర్ కన్నయ్యనాయుడును ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుడిగా నియమించింది. 90 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఇటీవల కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ అమర్చడంలో కీలకపాత్ర...
వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ ను కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు....
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టిటిడి ఆంక్షలు విధించింది. ఇకపై కౌంటర్ లో ఆధార్ కార్డు చూపిస్తేనే అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు. మూడేళ్ళ క్రితం లడ్డూ విక్రయాలపై నిబంధనలు సడలించి టికెట్...
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, రాజ్య సభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. ఆ కారణాలేమిటో బహిరంగంగా అన్నీ...
రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన...