Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయం

దక్షిణాఫ్రికాలో హింసాత్మకమైన నిరసనలు

దక్షిణాఫ్రికాలో అల్లర్లు శృతి మించుతున్నాయి. దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమ అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలతో దేశంలో హింసాత్మక ఘటనలు, లూటీలు ఎక్కువయ్యాయి. అల్లర్ల...

పాకిస్తాన్ లో తాలిబాన్ ప్రదర్శనలు

పాకిస్తాన్ లో తాలిబాన్ కదలికలు పెరిగాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాలిబాన్ లకు మద్దతుగా క్వెట్టా నగరంలో వందలమంది యువకులు వాహనాలతో ర్యాలి నిర్వహించారు. ప్రదర్శనకారులు నగరం మొత్తం...

ఇండియాలో స్పుత్నిక్ సింగల్ డోస్ టీకా

భారత దేశంలో స్పుత్నిక్ లైట్ సింగల్ డోస్ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్పుత్నిక్ వి భారత దేశంలో అందుబాటులో ఉందని, సింగిల్ డోసు వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ కూడా కొద్ది...

వినియోగదారుల కొత్త ఉద్యమం

స్వాతంత్య్రం నా జన్మహక్కు అనే నినాదం మనకు తెలిసిందే. మరి 'రిపేర్ నా హక్కు' విన్నారా? మీరో కొత్త ఫోన్ కొన్నారు. మూడు నెలలకే సమస్య వచ్చింది. షాప్ కి తీసుకెళ్తే స్పేర్ పార్ట్స్...

నేపాల్ లో రాజకీయ అనిశ్చితి

సుప్రీం కోర్ట్ తీర్పుతో నేపాల్ రాజకీయం రసకందాయంలో పడింది. రద్దైన పార్లమెంటు పునరిద్దరించాలనటంతో తాత్కాలిక ప్రధాని కేపి శర్మ ఒలి అనుచరులు నిరసనకు దిగారు. ఖాట్మండు లో ఒలి అభిమానులు పెద్ద సంఖ్యలో...

శరవేగంగా కరోనా థర్డ్ వేవ్

కరోనానా! ఎక్కడా?తగ్గిపోయిందిగా! నాకు వాక్సిన్ అయిపోయింది. ఏమీ కాదు! ఊరికే భయపెడతారు గానీ థర్డ్ వేవ్ రాదు గాక రాదు...మొదటినుంచీ మనవాళ్లది ఇదే ధోరణి. ముందు మన దాకా రాదనుకున్నారు. వచ్చాక మన ఊరు రాదనుకున్నారు....

ఆఫ్ఘన్ పై కన్నేసిన డ్రాగన్

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబాన్ విధానాల్ని చైనా నిశితంగా గమనిస్తోంది. నాటో బలగాలు వెనక్కి వెళ్ళగానే కాబుల్ లో అడుగు పెట్టాలని డ్రాగన్ ఉవ్విలూరుతోంది. ఆఫ్ఘన్లో అడుగు పెడితే గల్ఫ్...

దూసుకొస్తున్న సౌర తుపాను

శక్తిమంతమైన సౌర తుపాను ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాని ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు ఆటంకం కలిగే...

అంతరిక్షయాత్ర విజయవంతం

వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్‌ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని  దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు...

భారత కాన్సులేట్ అధికారులు వెనక్కి

ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబన్లు పట్టుబిగిస్తున్నారు. ఇరాన్ సరిహద్దు ప్రాంతాలతో పాటు మొత్తం 85 శాతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో కాందహార్ లోని భారత కాన్సులేట్ లో పనిచేస్తున్న...

Most Read