Sunday, September 22, 2024
Homeఅంతర్జాతీయం

ఆ ఇద్దరూ ఇద్దరే!

2014 నవంబరు 13వ తేదీ ప్రత్యేకమే ఆ ఇద్దరికీ....ఆ ఇద్దరంటే ఏ ఇద్దరనేగా...అదేనండీ ప్రపంచంలోనే అతీ ఎత్తయిన వ్యక్తీ, పొట్టీ వ్యక్తీ ఇంగ్లండులోని లండన్లో థామస్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్...

తైవాన్ లో నాన్సీ పెలోసీ..చైనా హెచ్చరికలు బేఖాతర్

చైనా ఆగడాలను ప్రశ్నిస్తూ వస్తున్న అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అనుకున్నట్టుగానే తైవాన్‌ చేరుకున్నారు. తైపీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెలోసీ బృందానికి సాదర స్వాగతం లభించింది. తైవాన్‌కు వస్తే ఊరుకోబోమని, తమ...

తైవాన్ వ్యవహారంలో చైనా – అమెరికా మాటల యుద్ధం

కరోనా, మంకీపాక్స్‌ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్‌ వివాదం తారస్థాయికి చేరింది. అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించనున్నారనే వార్తల...

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి హతం

అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో అల్​ఖైదా అధినేత అయ్ మాన్ అల్ జవహరి హతమయ్యాడు. జవహరీని హతమార్చే వ్యూహాన్ని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని ఐదుగురు కీలక వ్యక్తులు అమలు చేశారని...

బలోచిస్తాన్ లో తెగిపోయిన 7 ప్రాజెక్టులు

పాకిస్తాన్ బలోచిస్తాన్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు 7 సాగునీటి ప్రాజెక్టులు తెగిపోయాయి. మిగతా ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, డ్యాంల...

కెంటకీలో వరదల బీభత్సం..25 మంది మృతి

అమెరికాలోని తూర్పు కెంటకీలో ఎడతెగని వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లోని వాగులు వంకలూ ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. వరదల కారణంగా అప్పలాచియన్ పర్వత ప్రాంతంలోని వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి....

బంగ్లాదేశ్ లో రైలు డీకొని 11 మంది దుర్మరణం

బంగ్లాదేశ్ లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. ప‌ట్టాలు దాటుతున్న మినీ బ‌స్సును రైలు ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో 11 మంది మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అమన్ బజార్...

ఇప్పటికీ ముందంజలో “కెల్లాగ్ ఫ్లేక్స్”

Kelloggs Flakes : దాదాపు నూట ముప్పై ఏళ్ళ క్రితం అమెరికన్ల ఆహారం అధిక కొవ్వుతో కూడినదై ఉండేది. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు ఓ చర్చి ప్రతినిధులు కొందరు ప్రజల...

త్వరలోనే బైడెన్ – జిన్‌పింగ్‌ సమావేశం

త్వరలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ లు ముఖాముఖీ సమావేశం కానున్నారు. తైవాన్ వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో... శాంతి స్థాపనకు రెండు దేశాల అధినేతలు సమావేశం కావాలని...

ప్రజా ప్రభుత్వాలతోనే సుస్థిరత – ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ లో సుస్థిర ప్రభుత్వం నెలకొంటేనే శాంతి స్థాపన సాధ్యమని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఐదేళ్ళు పాలన సాగిస్తేనే... ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. ప్రజాప్రభుత్వాలు...

Most Read