భారత హిమాలయాలలోని లఢక్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గుట్టుచప్పుడు కాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్ టైమ్స్’లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే...
చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో ఉన్న...
భారత దేశ నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని నేపాల్...
సుడాన్ పై పట్టుకోసం సాయుధ బలగాల మధ్య రెండు నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా లక్షల మంది ప్రజలు వలస...
కొన్నాళ్ళుగా ఖలిస్తాని మద్దతుదారులు తమ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఏ మాత్రం అవకాశం వచ్చిన వదలటం లేదు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తో పాటు యూరోప్...
అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు...
పాకిస్థాన్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. శోన్తర్ కనుమల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 11 మంది మరణించారు. మరో 25 మంది...
దీపావళి పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్ హాలిడే ప్రకటించాలని కోరుతూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఓ బిల్లును ప్రతిపాదించింది. ‘దివాళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన...
చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. బఫర్...
చైనాలో కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెలలో తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ల సరఫరాను పెంచేసింది. చైనాలో ప్రస్తుతం...