Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

బ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు

50000 Corona Cases In Britain : బ్రిటన్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే 50.584 కేసులు నమోదయ్యాయి. డెల్టా వైరస్ ఈ విధంగా విస్తరిస్తుంటే మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్...

గీత గోపీనాథ్ కు ఉన్నతస్థాయి పదవి

Geeta Gopinath : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ముఖ్య ఆర్ధికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్..  IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతున్నట్లు గురువారం ఆ సంస్థ ప్రకటించింది. IMF చీఫ్...

ఆఫ్రికా విమానాలకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్

France Green Signal For African Flights : వేరియంట్ పేరుతో ఆఫ్రికా దేశాలకు రాకపోకలు నిలిపివేసిన దేశాలు ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యలతో పునరాలోచనలో పడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అరికట్టే పేరుతో ప్రపంచ దేశాలు...

అంతర్జాతీయ విమానాలపై ఓమిక్రాన్ ప్రభావం

Effect Of Omicron  : అంతర్జాతీయ విమానాల సేవలను డిసెంబర్​ 15 నుంచి పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు ఈ రోజు (బుధవారం) భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది. కరోనా...

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్ అగర్వాల్

Parag Agarwal : మరో ప్రపంచస్థాయి టెక్ సంస్థలో ఉన్నత స్థాయి పదవిని భారత సంతతి వ్యక్తి అధిరోహించారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌(Twitter)కు భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్...

ఒక తల్లి తపన

A Mothers Quest : అది దక్షిణ కొరియా లోని సియోల్ నుంచి అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానం. పది గంటల ప్రయాణం. నాలుగు నెలల జాన్ వూ తల్లి విమానంలోని 200...

ఒమిక్రాన్‌..ఆంక్షలు షురూ..

Omicron Is More Dangerous Omicron Is More Dangerous  : వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది! కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన...

నేపాల్ మాజీ ప్రధాని మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు

నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపి శర్మ ఒలి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇండియా ఆధీనంలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లిమ్పియదుర ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని ప్రకటించారు....

జర్మనీ, రష్యాల్లో కరోనా కల్లోలం

Corona Upheaval In Germany : జర్మనీ దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నాలుగో దశ వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక రోజే 76,414  కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైనప్పటి...

మూడు దేశాలను వణికించిన జంట భూకంపాలు

Magnitude 6.3 Earthquake Shakes Three Countries Including India : భారత ఈశాన్య ప్రాంతంలో జంట భూకంపాలు ఈ రోజు(గురువారం) తెల్లవారు జామున సంభవించాయి. భారత్ సహా రెండు దేశాలను వణికించాయి. వాటి...

Most Read