Friday, September 20, 2024
Homeజాతీయం

మిజోరాం గవర్నర్ గా ప్రమాణస్వీకారం

బిజెపి సీనియర్ నాయకుడు, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  కుటుంబ సమేతంగా నిన్న ఉదయం విశాఖ విమానాశ్రయం నుండి హరిబాబు కలకత్తా...

ఇక తెలుగులో బీటెక్‌

తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈమేరకు తెలుగుతో పాటు...

రాజీనామా పుకార్లు -యడ్యూరప్ప

కర్ణాటక నాయకత్వ మార్పులపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను ఖండించారు. ‘‘సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై జేపీ నడ్డాను కలిసి చర్చించాను. నడ్డాకు నాపై సదభిప్రాయం ఉంది....

ఐదు రోజులు అయ్యప్ప దర్శనం  

కరోన మహమ్మారి నేపథ్యంలో మూతపడిన శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామీ దర్శనానికి ఈ రోజు నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. మాస్కులు...

విభజన చట్టం ప్రకారమే నీటి పంపిణి

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, సంజయ్ అవస్తీ వెల్లడించారు. ఈ సమావేశానికి ఏపీ,...

కృష్ణా, గోదావరిపై ఇక కేంద్రం పెత్తనం

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి  తీసుకొస్తూ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై అక్టోబర్ 14 నుంచి...

ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే

ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే వీధి వీధి సంబరాలు. ఆ ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు...

కేరళను వణికిస్తున్న జీకా వైరస్

కేరళలో మరో ఐదు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో జికా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య కేరళలో 28 కి చేరింది. తాజాగా బయట పడిన కేసులు తిరువనంతపురం...

తమిళనాడులో కొంగునాడు వి’భజన’

కలిసి ఉంటే కలదు సుఖం- ఇది సాధారణంగా వినిపించే నానుడి .రాజకీయాలకు మాత్రం ఈ సూత్రం వర్తించదు. వర్తించనివ్వరు. పార్టీల మాట మనకెందుకు గాని పార్టీలు పెట్టే చిచ్చు మాత్రం చర్చనీయాంశమే. ఇప్పుడు...

గోయల్ కు లైన్ క్లియర్ – డైలామాలో రంజన్ దా

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు నేతలకు బాధ్యతలపై స్పష్టత ఇస్తున్నాయి. కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత పియూష్ గోయల్ రాజ్యసభలో సభ పక్ష నేతగా నియమితులయ్యారు....

Most Read