Sunday, September 22, 2024
Homeజాతీయం

కేంద్రం కీలక నిర్ణయం… త్వరలోనే 5జీ సేవలు

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి తేవడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 5జీ స్పెక్ట్రమ్...

కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి

భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది...

అగ్నిప‌థ్ లో 45వేల మందికి అవకాశం

Agnipath Recruitment :  భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ మంత్రి...

ఏడాదిన్నర లోగా పది లక్షల ఉద్యోగాల భర్తీ

Central Govt Jobs : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో 10 లక్షల మంది ఉద్యోగుల నియామకానికి అనుకూలంగా...

కరోనా డేంజర్‌ బేల్స్‌

కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్‌కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు....

ఈడీ ఆఫీస్​కు రాహుల్ గాంధి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్...

నిలకడగా సోనియాగాంధి ఆరోగ్యం

కోవిడ్ వైరస్ బారిన పడిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించింది. సోనియా గాంధీ ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారని, ఆరోగ్యం నిలకడగా ఉందని...

హౌరాలో అల్లర్లు.. 15 దాకా నిషేధాజ్ఞలు

మహ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు జరిగాయి. హౌరా జిల్లాలో కొందరు నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అదుపు...

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్

రాజ్యసభ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరహాలో ఉత్కంఠకు కారణమయ్యాయి. కాంగ్రెస్ - బీజేపీ మధ్య హోరా హోరీగా సాగాయి. వరుస ఫిర్యాదులతో పోలింగ్ ముగిసినా.. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయింది. రాజస్థాన్ లో...

పాత బస్సు.. ఇప్పుడు తరగతి గది!

విద్యార్థులకు కాలేజీ ఇష్టమే. అక్కడున్న వాతావరణమూ ఇష్టమే. అక్కడ పరిచయమయ్యే స్నేహితులూ ఇష్టమే. కానీ చాలా మందికి తరగతి గది ఇష్టముండదు. ఈ కారణంగా క్లాసులు కట్ చేసి కాలేజీ క్యాంటీన్లోనో లేక ఏదో...

Most Read