Friday, September 20, 2024
Homeజాతీయం

10, 12 తరగతులకు సెమిస్టర్

కరోనా అనిశ్చితి నేపథ్యంలో 2021- 22 విద్యా సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించడం కష్టమని సి బి ఎస్ ఈ భావిస్తోంది. 10, 12 తరగతులకు మొత్తం విద్యా సంవత్సరంలో రెండే సెమిస్టర్లు...

సభ్యులు హుందాగా వ్యవహరించాలి: సుప్రీం

పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల 'అనుచిత ప్రవర్తన'పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనుల ద్వారా ప్రజలకు ఏం సందేశం...

తృణమూల్ లో చేరిన అభిజిత్

పశ్చిమ బెంగాల్లో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ సోమవారం తృణమూల్ కాంగ్రెస్...

చిరాగ్ పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’

లోక్ జనశక్తి పార్టీలో తలెత్తిన విభేదాలు, బాబాయి ఇచ్చిన షాక్ నుంచి యువనేత చిరాగ్ పాశ్వాన్ ఇంకా కోలుకున్నట్లు లేరు. సొంత మనుషులే  మోసం చేశారని నిర్వేదం వ్యక్తం చేశాడు. జూలై 5న...

పుష్కర్ సింగ్ దామి ప్రమాణం

పుష్కర్ సింగ్ దామి ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ రాజ్ భావాన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బేబీ సింగ్ మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత...

యుపీ ఎన్నికలపై చిన్న పార్టీల గురి   

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిజెపి, సమాజ్ వాది పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ప్రధానంగా తలపడుతుండగా చిన్న పార్టీలు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. బిహార్...

దేశమంటే ఇంగ్లీషు మీడియమే!

దేశంలో అన్ని రాష్ట్రాల్లో హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీషు మీడియానికే ఆదరణ పెరుగుతోంది. మొత్తం దేశమంతా బడులకు వెళ్లే పిల్లల్లో 26 శాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నట్లు 2019-20 విద్యా సంవత్సరానికి...

కోవిడ్ కు వాయు కాలుష్యం తోడు

దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో వాయు కాలుష్యం కరోనా వ్యాప్తికి తోడవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు నెలలుగా గణాంకాలను పరిశీలిస్తే వాయు కాలుష్యం తక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు...

కుల సమీకరణాల్లోయుపీ బిజేపీ

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళి గెలవడానికి కమలనాథులు చేయని ప్రయత్నం లేదు. రైతు ఉద్యమాలతో జాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిజేపీ పునాదులు కదులుతున్నట్లు గ్రహించింది. ఇటివలి స్థానిక సంస్థల ఎన్నికల్లో...

పంజాబ్ పిసిసి సారథిగా సిద్దు

మరి కొన్ని నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అంతర్గత కలహాలతో బజారున పడుతోంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు- రాజకీయనాయకుడయిన ప్రఖ్యాత క్రికెటర్  నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పొత్తు...

Most Read