Friday, September 20, 2024
Homeజాతీయం

డెల్టా ప్లస్ వైరస్ తో అప్రమత్తం

కొత్త కరోనావైరస్ జాతి డెల్టా ప్లస్ లేదా డెల్టా B.1.617.2 వేరియంట్. ఇది మొదట భారతదేశంలో కనుగొనబడింది. డెల్టా ప్లస్ భారతదేశంలో 2 వ తరంగానికి కారణమైన మ్యుటేషన్ వైరస్. ఇది ఇప్పటికే 9...

పంజాబ్ కాంగ్రెస్ కు రాహుల్ వైద్యం

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చల్లార్చేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ రోజు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ లో భేటి అవుతున్నారు. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ – నవజ్యోత్ సింగ్...

డెల్టా ప్లస్ వాస్తవాలు – అపోహలు

డెల్టా ప్లస్ ఇమ్యూన్ ఎస్కేప్ అని .. వాక్సిన్ వేసుకొన్న వారు , తోలి వేవ్ లో,  రెండో వేవ్ లో కరోనా సోకిన వారు కూడా సేఫ్ కాదని దీని వల్ల...

సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ

పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఈ రోజు సూరత్ కోర్టులో హాజరయ్యారు. రాహుల్ తన వ్యాఖ్యలపై కోర్టుకు వివరణ ఇచ్చారు.  2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ...

సిఎం టూర్ లో పోలీసుల గొడవ

హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారికి, ఎస్పీకీ మధ్య  ఫైటింగ్ జరిగింది. ఈ విషయం హాట్ టాపిక్ గా మారడమే గాక ఈ వీడియో ఇప్పుడు  వైరల్ గా మారింది. సిఎం జై...

టీకా పంపిణీలో మహిళలకు ప్రాధాన్యత

వ్యాక్సినేషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్ళ లోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యెక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ రోజు...

ప’వార్’ కలగూర గుంపు కలిసొచ్చేనా?

మూడో ముచ్చటకు శరద్ పవార్ తెరతీశారు. 2024 టార్గెట్ గా విపక్షాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వార్ బిగిన్ అంటూ ప్రధాని మోదీ లక్ష్యంగా పవార్ పవర్ చూపడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీతో ఢీ...

నవనీత్‌ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట

అమరావతి లోక్‌సభ ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే...

ఏపి, కేరళపై సుప్రీం ఆగ్రహం

పరీక్షల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయనందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండ్రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరీక్షలు నిర్వహిచడం ద్వారా ఒక్క మరణం సంభవించినా దానికి...

మావోయిస్టులకు నర్సీపట్నంలో అంత్యక్రియలు

ఛతీష్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుంచి మహిళా మావోయిస్టు పైకె తల్లి రావడంతో ఆమె మృతదేహాన్ని తల్లికి అప్పగించారు. పొలిస్ , రెవిన్యూ అధికారులు ఆధ్వర్యంలో మావోయిస్టుల మృత దేహాలను సమాధి...

Most Read