Sunday, September 22, 2024
Homeజాతీయం

రాజకీయ దిగ్గజం ములాయం కన్నుమూత

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. అయన వయసు 82 సంవత్సరాలు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా గుర్ గావ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స...

మోడీ పాలనకు రూపాయి విలువే నిదర్శనం – ఖర్గే విమర్శ

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి బీజేపీ ఏం మాట్లాడుతుంది అనేది అసంబద్దమని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బిజెపిలో అద్వానీ ఎన్నిక ఎలా జరిగింది ..?, గడ్కరీ ఎన్నిక...

గుజరాత్‌ తీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

350 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థాన్ బోటును గుజరాత్ ఏటీఎస్,ఇండియన్ కోస్ట్ గార్డ్  ఈ రోజు (శనివారం) పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుగుతోంది. మాద‌క‌ద్ర‌వ్యాల క‌ట్టడిపై భార‌త భద్ర‌త...

నాసిక్ లో బస్సు ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమయంలో నాసిక్​-ఔరంగాబాద్​ రహదారిపై హోటల్​ చిల్లీ చౌక్​ సమీపంలో...

ఢిల్లీ విమానాశ్రయంలో 27 కోట్ల రిస్ట్ వాచ్‌ స్వాధీనం

ఢిల్లీ విమానాశ్రయంలో అత్యంత ఖ‌రీదైన చేతి గడియారాలు, డైమండ్ పొదిగిన బంగారు బ్రాస్‌లెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి...

కెసిఆర్ తో ప్రజాసంఘాల నేతల భేటి

బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత,వీసీకేపార్టీ అధినేత,తిరుమావళవన్, వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం...

నవరాత్రుల చివరి రోజు సిలిగురిలో విషాదం

పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురిలో విషాదం చోటు చేసుకుంది. నవరాత్రుల చివరి రోజు కాళీ మాత నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్తర బెంగాల్ ప్రధాన నగరమైన సిలిగురి నగరానికి అనుకుని మాల్...

భారత్ జోడో యాత్రలో సోనియా గాంధి

భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ తెల్లవారు జామునే ఆమె రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కేపీసీసీ చీఫ్...

కెసిఆర్ దార్శనికత కలిగిన నేత – తిరుమావళవన్

దళిత బంధు రైతు బంధు ఈ రెండు స్కీం లు కూడా విప్లవాత్మకమైన పథకాలని  విసికె అధినేత తిరుమావళవన్ అన్నారు. సిఎం కెసిఆర్  బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభివృద్ధి మీద దృష్టి...

కెసిఆర్ కు జెడిఎస్ సంపూర్ణ మద్దతు – కుమారస్వామి

దళితుల పట్ల రైతుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి వున్న కమిట్ మెంట్ గొప్పదని జెడిఎస్ నేత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలతో...

Most Read