Thursday, September 19, 2024
Homeజాతీయం

మూడు నెలల్లో వాక్సిన్ పూర్తి చేస్తాం : కేజ్రివాల్

కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే 3 నెలల్లో ఢిల్లీ లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీ లో 18 ఏళ్ళు నిండిన వారు కోటిన్నర మంది...

సొంత యాప్ చేసుకుంటాం : ప్రధానికి ఉద్ధవ్ లేఖ

కోవిన్ యాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత యాప్ తయారు చేసుకునేందుకు అనుమతివ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. కోవిన్ సైటులో...

కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్

కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. కర్ఫ్యూ అమల్లోఉన్నా కేసులు పెరుగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం...

కరోనాపై పోరుకు విరుష్క చేయూత

కరోనా విపత్తులో ప్రజలను ఆదుకునేందుకు మరో ముందగుడు వేశారు విరాట్ కోహ్లి – అనుష్క (విరుష్క) దంపతులు. కేటో వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కరోనాపై పోరుకు ఇప్పటికే 2...

స్టాలిన్ ‘ఉచితాలు’ మొదలు!

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే హామీల అమలుపై దృష్టి సారించారు స్టాలిన్. ప్రభుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ఫైలుపై మొదటి సంతకం చేశారు. రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు...

ప్రమాద స్థితిలో దేశం : రాహుల్ ఆవేదన

వాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. కరోనా విషయంలో కొన్ని సూచనలు ఇస్తూ ప్రధానికి రాహుల్ లేఖ రాశారు. దేశం అత్యంత ప్రమాదకర...

కొలువు తీరిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణం చేయించారు. మరో 33 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ...

సిఎంలకు ప్రధాని ఫోన్ :కోవిడ్ పై ఆరా!

ప్రధానమంత్రి నరేంద్రమోడి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ రెండో దశ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి ఏ సహాయం...

మోడికి కేజ్రివాల్ థాంక్స్

ఢిల్లీకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను ప్రధానికి రాశారు. ఢిల్లీ కి ప్రతిరోజూ 700...

కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం  మొదలైన హింస కొనసాగుతూనే వుంది. వెస్ట్ మిడ్నాపూర్ లో కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై కొందరు దుండగులు నేడు దాడి చేశారు. ఈ దాడిలో...

Most Read