Saturday, September 21, 2024
Homeజాతీయం

Weather: తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్‌గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోచా తుఫాన్‌ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తాయని...

Go First: గోఫ‌స్ట్ కు లైన్ క్లియర్

స్వ‌చ్ఛంధ దివాళాకు గోఫ‌స్ట్ కంపెనీ ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ అంశంలో గోఫ‌స్ట్‌కు భారీ ఊర‌ట ద‌క్కింది. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్‌(ఎన్సీఎల్టీ) ఆ పిటీష‌న్‌ను ఆమోదించింది. దీంతో ఆ కంపెనీకి...

Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..14 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శ్రీఖండి నుంచి ఇండోర్‌ వెళ్తున్న...

Delhi Liquor Scam: మద్యం కేసులో ఆధారాలు లేవు – సిబిఐ కోర్టు

ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు చేస్తున్న ఆరోపణలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రుజువులు...

Sri Harimandir Sahib: 24 గంటల్లో అమృత్‌సర్‌ లో రెండో పేలుడు

సిక్కుల యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో బాంబు పేలుడు...

Karnataka: మల్లికార్జున ఖర్గే హత్యకు కుట్ర – కాంగ్రెస్

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ నేత, చిత్తాపూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి...

Manipur: మణిపూర్ లో తగ్గని హింస…ఎమ్మెల్యేపై దాడి

మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్‌ ట్రైబల్‌ స్టూటెండ్స్‌ యూనియన్‌  మణిపూర్‌ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర...

Manipur: మ‌ణిపూర్‌లో ఆందోళ‌నలు..8 జిల్లాల్లో క‌ర్ఫ్యూ

మ‌ణిపూర్‌లో గిరిజ‌న గ్రూపులు చేస్తున్న ఆందోళ‌నలతో 10 జిల్లాల్లో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మైటిస్ కు ఎస్టీ హోదా గురించి ఇటీవ‌ల కోర్టు తీర్పు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ గిరిజ‌నలు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. నిన్న...

Baramulla: కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌…ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందడంతో గురువారం...

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు విరివిగా పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో...

Most Read