Tuesday, September 17, 2024
Homeజాతీయం

ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు

ఆక్సిజన్ కొరత నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు గాను ఆక్సిజన్ ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. 10 వేల ఆక్సిజన్ పడకల...

నీట్ పరీక్షలు 4 నెలలు వాయిదా

నీట్ పిజి పరీక్షలను 4 నెలలపాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడి కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విధులకు ఎంబిబిఎస్ విద్యార్ధుల సేవలు...

మమత ఓటమి!

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండుకి ఫలితం మమత బెనర్జీ - బిజెపి...

మమత, స్టాలిన్, విజయన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని  పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు...

లాక్ డౌన్ ఆలోచన లేదు – ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా...

సొరాబ్జి మృతికి ఏపీ సిఎం జగన్ సంతాపం

న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అపార అనుభవం మానవ హక్కుల...

మహిళల ఆరోగ్య అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ...

రాష్ట్రాలకు కోవిషీల్డ్ ‘వంద’నం

రాష్ట్రాలకు అందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. తన అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నిఅయన వెల్లడించారు. మే 1 నుంచి...

మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్

మే 1వ తేదీ నుంచి అందరికీ కోవిడ్ వాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. వాక్సిన్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో...

కర్ణాటకలో 14 రోజులపాటు లాక్ డౌన్

కోవిడ్ తీవ్రత నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో రేపు (27-04-2021) సాయంత్రం 6 గంటల నుండి 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి బి.ఎస్.యెడ్యూరప్ప ప్రకటించారు. నిత్యావసర వస్తువుల షాపులు ఉదయం 6...

Most Read