Saturday, September 21, 2024
Homeజాతీయం

భవానీపూర్ లో దీదీ విజయం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో మమత 58 వేల ఓట్ల మెజారిటి సాధించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మమత బెనర్జీకి...

డ్రగ్స్ కేసులో కొత్త కోణం

మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు తయారవుతున్నట్టు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. సముద్రపు తీర ప్రాంతానికి సమీపంలో శనివారం రాత్రి NCB బృందం...

బిజెపి నీతి మాలిన రాజకీయం – సామ్నా

కాంగ్రెస్ అధ్యక్ష పదవి వెంటనే భర్తీ చేయకపోతే దేశ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుందని శివసేన అభిప్రాయపడింది. దేశంలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది...

టాటా చేతికి ఎయిరిండియా

భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. దాదాపు 43 వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్ లు...

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయాన్ని అయన సూత్రప్రాయంగా వెల్లడించారు. తనకు వేరే గత్యంతరం లేదని వ్యాఖ్యానించారు తాను కాంగ్రెస్ పార్టీకి...

కాశ్మీర్లో సంఘ్ చీఫ్ పర్యటన

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ రెండో తేదిన జమ్మూ విశ్వవిద్యాలయంలోని జోరవర్...

సిద్ధూ రాజీనామా : పంజాబ్ కాంగ్రెస్ కకావికలం

కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ రాజకీయ పరిణామాలు వరుస షాక్ లు ఇస్తున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు....

దసరా, దీపావళి సెలవుల్లో విమానాలకు గిరాకీ

ఎవరిగోల వారిది అంటే ఇదే. కరోనా మూడో వేవ్ లో ఉన్నామా? లేక క్రమంగా కరోనా తగ్గుతోందా? తెలియని అయోమయం ఇంకా అలానే ఉంది. ఇంకా జాగ్రత్తలు, ఆంక్షలు, వీలయినంత భౌతిక దూరాలు...

రాజ్యసభకు సుష్మిత దేవ్

తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత సుష్మిత దేవ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.  పశ్చిమ బెంగాల్ నుంచి ఒక సీటుకు అవకాశం ఉండగా పోయిన వారం సుష్మిత దేవ్ టి.ఎం.సి తరపున నామినేషన్ దాఖలు చేశారు....

జాగ్రత్తలు పాటించాలి: గులేరియా

భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ కరోనా కేసులు పూర్తిగా కట్టడి కాలేదు. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలను కూడా వైద్య నిపుణులు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

Most Read