Sunday, September 22, 2024
Homeజాతీయం

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌  ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. వారిగెలుపు కోసం పార్టీ...

సామాజిక విప్లవకారుడు ఫూలే

మహాత్మాజ్యోతిరావ్ ఫూలే గొప్ప సామాజిక విప్లవ కారుడు. భారతీయ సమాజంలో నిస్సహాయులుగా మిగిలిన సామాజిక వర్గాల వారి కోసం జీవితాంతం పాటుపడిన త్యాగశీలి. ధర్మ శాస్త్రాల ప్రామాణికతను ప్రశ్నించిన హేతువాది. అట్టడుగు వర్గాల...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జ‌రిగిన‌ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ రోజు ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఘ‌ట‌న‌ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బీజాపూర్‌లోని మిర్తుర్ పోలీస్...

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే – అమిత్‌షా

తెలంగాణలో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేసారు . ప్రముఖ...

నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్‌ఎల్‌వీ సీ54

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహ వాహక నౌక ఓషన్...

శబరిమల దర్శనానికి సమయం పొడగింపు

శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్​ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ,...

పీఎస్ఎల్వీ సీ-54 కౌంట్ డౌన్ ప్రారంభం

శ్రీహరి కోట నుంచి 26న పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ప్రయోగం. ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ప్రారంభం అయింది కౌంట్ డౌన్. 25.30 గంటల పాటు కొనసాగనున్న కౌంట్ డౌన్ ప్రక్రియ. 26...

అస్సాం, మేఘాలయ సరిహద్దుల్లో ఘర్షణలు

ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల మధ్యసరిహద్దు ఘర్షణలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. కేంద్రం నిర్లిప్త వైఖరి... పార్టీల ఓట్ల రాజకీయాలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. తాజాగా అస్సాం, మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెలరేగిన...

ఈడబ్ల్యూఎస్‌ కోటాపై.. రివ్యూ పిటిషన్‌

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం...

నాసిక్‌లో భూకంపం

మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్‌ సెంటర్‌...

Most Read