Sunday, September 22, 2024
Homeజాతీయం

జోద్ పూర్ లో ఉద్రిక్త వాతావారణం

 jodhpur :  రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మళ్ళీ చెలరేగాయి. అల్లర్లకు సంబంధం ఉన్న సుమారు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు విస్తరించకుండా...

త్వరలోనే కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు

Cabinet Expand : బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు బెంగళూరు రావటం చర్చాప చర్చలకు దారి తీస్తోంది. ఒక రోజు పర్యటన కోసం వచ్చిన...

మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర‌

చార్ ధామ్ యాత్ర‌కు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే మూడవ తేది నుంచి జరిగే చార్ ధాం యాత్రకు వచ్చే వారు కోవిడ్ టీకా సర్టిఫికేట్ చూపాల్సిన అవసరం...

సొంత పార్టీతో ప్రజాక్షేత్రంలోకి పీకే

 Prashant Kishor Party : రాజకీయాలపై ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏదో ఒక పార్టీ నుంచి ప్రజా క్షేత్రంలోకి రావాలనుకున్న పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి...

న్యాయమూర్తులకు లక్ష్మణరేఖ: జస్టిస్ రమణ

Vijnan Bhavan Delhi : న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు,...

సంగీత కళానిధి సుబ్రమణ్య అయ్యర్

రెండు దశాబ్దాలకు పైగా కచేరీలు చేసి ఎనలేని పేరుప్రఖ్యాతులం సంపాదించిన సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ముసిరి సుబ్రమణ్య అయ్యర్. కృతులలోని భావాన్ని రాగయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం ఆయన ప్రత్యేకత....

సెమీకండక్టర్ సప్లయ్ చైన్ లో భారత్ కీలకం

Semiconductor Supply Chain : అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వాముల్లో ఒకటిగా భారత దేశం ఎదగడం కోసం సమష్టి లక్ష్యంతో కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.నేటి...

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3వేల 303 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క ఢిల్లీలోనే 13 వందల కేసులొచ్చాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, హరియాణా, మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు...

యాలకుల ప్రకటనలు.. పాన్ మసాలా వాసనలు

అమితాబ్ అంకుల్! పాన్ మసాలా ప్రకటనలో మీరు చేయడం ఏంటి? అబ్బే! అది యాలకుల ప్రకటన. జీర్ణశక్తికి మంచిదంటేనూ! రణవీర్ సింగ్! మీ మాట ఏంటి? అదే, యాలకులు తింటే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటామని అంతే! బాలీవుడ్ బాద్షా షారుఖ్...

విపక్ష పాలనలోని రాష్ట్రాలు టార్గెట్ గా మోడీ విమర్శలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ  స్పందిస్తూ విపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. కొన్ని రాష్ట్రాల వల్లే పెట్రో ధరలు ఇబ్బందికరంగా ఉన్నాయని విపక్ష పార్టీల పాలనలో ఉన్న...

Most Read