Saturday, September 21, 2024
Homeజాతీయం

AAP-BRS: దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం – ముఖ్యమంత్రుల ఆందోళన

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్...

Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రుల చర్చలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌తో కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న...

Delhi: ఉరుములు, మెరుపులతో ఢిల్లీలో భారీ వర్షం

ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. ఈ రోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలతో పాటు...

Tamilanadu:తమిళనాడు మంత్రి ఇంట్లో రెండో రోజు సోదాలు

తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్‌ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్‌ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు...

AAP-BRS: హైద్రాబాద్ కి అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు హైద్రాబాద్ కి రానున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ తో భేటీకానున్న కేజ్రీవాల్ వివిధ అంశాలపై  చర్చించనున్నారు. ముఖ్యంగా సివిల్ సర్విస్ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన...

Karnataka: ముస్లిం బాలిక‌తో వెళ్ళినందుకు యువ‌కుడిపై దాడి

క‌ర్నాట‌క‌లో మోర‌ల్ పోలీసింగ్ ఘ‌ట‌న మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. భిన్న మ‌తాల‌కు చెందిన బాలుడు, బాలిక చిక్‌బ‌ళ్లాపూర్‌లో రెస్టారెంట్‌కు వెళ్ల‌డంతో వారిపై కొంద‌రు దాడికి తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం...

Karnataka: కొలిక్కి వచ్చిన కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. నాయకుల్ని సముదాయించి, గ్రూపుల్ని సంతృప్తి పరిచి మంత్రాంగం చేయటం కాంగ్రెస్ లో ఆనవాయితీ. ఇప్పుడు కన్నడ నాట కూడా అదే తతంగం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో...

AAP-NCP : కేంద్ర ఆర్డినెన్స్‌ పై కేజ్రీవాల్ పోరు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టు కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్  త‌న పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ...

Manipur: మణిపూర్ లో ఆకాశాన్నంటిన ధరలు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. మెయిటీ, కుకీ తెగల మధ్య మే 3వ తేదీన చోటు చేసుకున్న ఘర్షణలతో మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు...

Heavy rain: బెంగళూరును ముంచెత్తిన వరదలు

ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వ‌ర్షాలు బెంగ‌ళూర్‌ను ముంచెత్తాయి. కుండ‌పోత‌తో న‌గ‌ర వీధులు జ‌ల‌మ‌యం కావ‌డం బుధ‌వారం కూడా భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) హెచ్చ‌రించ‌డంతో అధికారులు...

Most Read