Saturday, September 21, 2024
Homeజాతీయం

యుపి ఎన్నికలకు దూరంగా మాయావతి

Mayawati Stays Away From Up Elections :  ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి మౌనంగా ఉండిపోవడంపై కొన్నాళ్ళుగా  పలు ఊహాగానాలు  వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ...

కేరళ సెక్స్ రాకెట్ లో అరెస్టుల పర్వం

Arrests In Kerala Wife Swapping : కేరళ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కేరళ సైబర్ సేల్ పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు...

రేపటి నుంచి 5 రోజులు బ్యాంకులు బంద్

దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంట‌ర్

జమ్మూకశ్మీర్‌ కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు సోమ‌వారం తెలిపారు. కుల్గామ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు....

సందిగ్ధంలో పార్లమెంటు సమావేశాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు 1,59,692  కేసులు నమోదు కాగా పజితివితి రేటు 10.21 గ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు,...

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది. ఈ...

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో వర్షం

ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడింది. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక మోస్తరు...

మధురై, అరుణాచలంలో పూర్తిగా లాక్‌డౌన్‌

Completely Lockdown In Madurai Arunachalam : ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు కూడా రావడంతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ కూడా...

అంబానీ, ఆదానీలకే మంచి రోజులు -సిపిఐ

బిజెపి, ఆర్ ఎస్ ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయని, బిజెపి ఆర్ ఎస్ ఎస్ నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అచ్ఛా ద్దీన్ ఎప్పుడొస్తాయని ప్రజలు అడుగుతున్నారని...

లక్ష దాటిన కరోనా కేసులు

Corona Cases One Lakh : దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో...

Most Read