Friday, September 20, 2024
Homeజాతీయం

Senthil balaji: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు

మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. చెన్నైలోని ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం...

Biparjoy cyclone: గుజ‌రాత్ తీరంలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలం

బిప‌ర్‌జాయ్ తుఫాన్ గుజ‌రాత్ తీరం దిశ‌గా వెళ్తోంది. దీంతో ద్వార‌క‌లో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో పెద్ద ఎత్తున్న‌ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. పోరుబంద‌ర్‌తో పాటు ద్వార‌క జిల్లాల్లో గాలి వేగం...

Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షం

నైరుతీ రుతుపవనాల తొలకరి రాక బెంగళూరు నగరాన్ని కుదిపేసింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వరదలు హడలెత్తించాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని...

G20: హైదరాబాద్ లో జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు

జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు....

Rajasthan: న్యాయం జరిగే వరకు పోరాటం – సచిన్‌ పైలట్‌

ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌...

Cyclone: గుజరాత్ కు తుపాను హెచ్చరిక

అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన బిపర్‌జాయ్‌ మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతున్నదని,...

Amarnath Yatra: జూలై ఒకటి నుంచి అమర్ నాథ్ యాత్ర

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు...

Machkhund: మాచ్‌ఖండ్‌పై మూడు ప్రాజెక్టులు

మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో మూడు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్‌కో), ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఓహెచ్‌పీసీ) పరస్పరం అంగీకారానికి వచ్చాయి. మాచ్‌ఖండ్‌...

E-Postal Ballot: త్వరలో ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌

విదేశాల్లో ఉంటున్న భారతీయులకు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించేందుకు ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి సాంకేతిక అధారిత పద్ధతులను వినియోగించుకొనే సమయం ఆసన్నమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌...

Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం…తప్పిన ముప్పు

ఒడిశాలో దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. నౌపడా జిల్లాలోని ఖరియార్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని బీ3 ఏసీ కోచ్‌లో (B3 coach) గురువారం...

Most Read