Sunday, September 8, 2024
Homeజాతీయం

పంజాబ్ మార్పు కోరుతోంది: కేజ్రివాల్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుతున్నారని, వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే ఏకైక ఆశాకిరణం ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇంతకాలం పంజాబ్ ను పరిపాలించిన పార్టీలు...

కశ్మీర్లో ఎన్నికలకు త్వరలో ముహూర్తం?

జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోందా ? రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. కశ్మీర్ విభజన తర్వాత ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ పార్టీలు...

అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

అస్సాం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుర్మి తన రాజీనామ లేఖను ఈ...

భారత జవాన్లతో తీస్మార్ ఖాన్

దేశ సైనికులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ, వారి దేశ భక్తిని కొనియాడే  ప్రముఖ బాలీవుడ్ నటుడు  అక్షయ్ కుమార్ గురువారం భారత సరిహద్దు దళం (BSF) జవాన్ల తో సరదాగా గడిపారు. ఉత్తర...

లోక్ జనశక్తి పార్టీకి కొత్త సారథి

లోక్ జనశక్తి పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎల్ జే పి  జాతీయ అధ్యక్షుడిగా పశుపతి కుమార్ పరస్ ఎన్నికయ్యారు. పశుపతి కుమార్ కు పోటీగా ఈ రోజు సాయంత్రం వరకు ఎవరు...

నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో 6 రాష్ట్రాలు పరీక్షలు...

సుప్రీంకోర్టుకు సి.బి.ఎస్.ఈ. నివేదిక  

సిబిఎస్ఈ 12 వ తరగతి మార్కుల ప్రణాళికను బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించింది. అటార్నీ జరనల్ కే కే వేణుగోపాల్  ఈ నివేదికను కోర్టుకు అందజేశారు.12 వ తరగతి ఫైనల్ మార్కులను 10, 11,...

భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెల్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భారతీయ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మరిన్ని పెంచుతామని ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్లాట్స్ పెంచుతామని...

పొత్తిళ్ళలో పాపాయికి పోలీసు కాపలా

సాధారణంగా కిడ్నాపులు డబ్బు కోసమే జరుగుతాయి. అందుకే డబ్బున్న మారాజులు సెక్యూరిటీ పెట్టుకుంటూ ఉంటారు. మరి పేదింటి వారి సంగతి? వారి పిల్లలు కిడ్నాప్ అయితే పట్టించుకుంటారా? ఆ బాబు వయసు రెండునెలలు మాత్రమే. తల్లిదండ్రులు...

ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సిద్ధం

బహుళ ప్రజారరణ పొందిన సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సమాయాత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటి నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కేంద్రం కన్నెర్ర...

Most Read