Saturday, September 21, 2024
Homeజాతీయం

కొత్త లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ హాల్స్‌.. ఫోటోలు రిలీజ్

అత్యుద్భుతంగా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం రూపుదిద్దుకుంటోంది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ హాల్స్‌కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్‌స‌భ‌లో 888 మంది స‌భ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోట‌స్ థీమ్ త‌ర‌హాలో రాజ్య‌స‌భ‌ను డిజైన్...

జోషీమఠ్‌లో హిమపాతం…ప్రమాదకర పరిస్థితులు

ఉత్తర భారత దేశంలో చలి పులి పంజా విసురుతుండగా... మరోవైపు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని హిమపాతం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు...

ఢిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్‌ విహారి‌, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్‌ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సిక్కులకు...

ఉత్తర భారతంలో హిమపాతం..చలి…వర్షాలు

చలికాలం ముగిసే దశలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది. ఒకవైపు తీవ్రమైన చలిగాలులు.. మరోవైపు వర్ష సూచనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీలో 12 ఏండ్ల క్రితం నాటి చలిగాలుల రికార్డు బద్దలైంది. జమ్ముకశ్మీర్‌లో ఇవాళ...

అగ్నిపథ్ రద్దు చేస్తాం – కెసిఆర్

భారతదేశం తన లక్ష్యం కోల్పోయిందా, దారి తప్పిందా, బిత్తరపోయి గత్తర పడుతున్నదా? ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో అని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మనందరం సీరియస్ గా ఆలోచించాల్సిన...

బీజేపీది లూటీ తంత్రం: సీఎం భ‌గ‌వంత్‌మాన్‌

పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్‌.. ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. స‌భ‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్ర‌భావంత‌మైన ప‌థ‌క‌మ‌న్నారు. స‌భ‌కు వ‌చ్చిన జ‌నం చూస్తుంటే అద్భుతంగా...

బీజేపీని ఓడించడమే అందరి కర్తవ్యం : డీ రాజా

బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట...

మోదీకి మిగిలింది 400 రోజులే – అఖిలేష్ యాదవ్

భార‌తీయ జ‌న‌తా పార్టీ కేవ‌లం భ్ర‌మ‌లు క‌ల్పిస్తుంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ అన్నారు. ఇవాళ ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. కుడి వైపు...

కేసీఆర్కు అండగా ఉంటం : పినరయి విజయన్

పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును ప్రశంసలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు...

నాగాలాండ్, మేఘాలయ, త్రిపురల్లో ఎన్నికల నగారా

మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్‌ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల...

Most Read