Tuesday, October 1, 2024
Homeజాతీయం

జస్టిస్‌ నానావతి ఇకలేరు

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గిరీష్‌ థకోరల్‌ నానావతి (86) శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గుండెపోటుతో  ఢిల్లీలో కన్నుమూశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002లో జరిగిన గుజరాత్‌...

హైదరాబాద్ లో ఐఏఎంసీ ప్రారంభం

హైదరాబాద్ నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ...

ఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

ఢిల్లీలో వాయు కాలుష్యంతో నెల రోజులుగా మూతపడిన విద్యా సంస్థలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభించవచ్చని, ప్రాథమిక విద్యాలయాలు మినహా ఆరవ తరగతి నుంచి అన్ని...

చెట్టును చుట్టిన ఇల్లు

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు... అంటూ ఆనందంగా గడిపేస్తున్నాడో పెద్దాయన. అవును మరి,చిన్న చిన్న కారణాలకే చెట్లు కొట్టేయడం తెలుసు కానీ చెట్టు చుట్టూ ఇల్లు...

త్వరలో కేసులు పెరుగుతాయి

Corona :  జనవరికి మన దేశంలో కేసులు మళ్ళీ పెరుగుతాయా ? జనవరి కో … మార్చ్ కో .. కేసులు పెరుగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. మహారాష్ట్రలో జనవరిలో ఓమిక్రాన్ వ్యాపిస్తుందని...

ముందస్తు ప్రభుత్వ హెచ్చరిక

Central Government Precautions For Omicron Control : డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన, రెండు రోజులు దేశం మొత్తం లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు మీడియాలో, ఢిల్లీ వర్హాల్లో విస్తృతంగా...

కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

Varun Singh dies: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ నేడు మృతి చెందారు.  ఈ నెల 8 న తమిళనాడులోని కూనూరు...

కెసిఆర్ స్టాలిన్ మంతనాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఈ రోజు సమావేశమయ్యారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. ఈ...

కార్మికులతో కలిసి ప్రధాని భోజనం

 Kashi Vishwanath Char Dham  : కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. మోడీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవానికి...

కాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

Kashi Temple Corridor : ప్రధానమంత్రి నరేంద్రమోడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాశీ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ...

Most Read