దేశమంతా ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంటే మధ్య భారత దేశంలో పోలీసు బలగాలు - మావోయిస్టుల మధ్య యుద్ధం జరుగుతోంది. వేసవి కాలం కావటంతో అడవులు పలచగా ఉండటం... తాగునీటి కొరతతో మావోలు షెల్టర్...
కాంగ్రెస్ రెండో జాబితాలో 56 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా అందులో అరుణాచల్ ప్రదేశ్ -2, గుజరాత్-11, మహారాష్ట్ర-7, కర్ణాటక-17, రాజస్థాన్-5, తెలంగాణ-5, పశ్చిమ బెంగాల్ -8, పుదుచ్చేరి-1 స్థానాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అరెస్టు చేసింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున అరెస్ట్ చేయకుండా నివారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆప్ నేతలు.. సుప్రీంకోర్టును...
దక్షిణాదిలో పాగా వేసేందుకు బిజెపి శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏకంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయించి మరి తమిళిసై సౌందరాజన్ ను రంగంలోకి దింపింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు...
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం...
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు గవర్నర్ తమిళిసై సిద్దమయ్యారు. తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్రాజన్ సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. లోక్సభ ఎన్నికల్లో...
లోక్ సభ సాధారణ ఎన్నికలకు గతంలో మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం 2024 సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది
తొలిదశ ఏప్రిల్...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ విషయాన్ని ఈసీ ఓ ప్రకటనలో...
నాటకీయ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోడితో పాటు...
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి నేతలు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొత్త మిత్రపక్షాలను కలుపుకుపోతు పాత మిత్రులను దరిచేర్చుకుంటూ ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో అందుకు భిన్నమైన...