Monday, September 23, 2024
Homeస్పోర్ట్స్

Wrestling: అంతిమ్ కు అమిత్ షా అభినందన

బల్గేరియాలో జరుగుతోన్న అండర్-20  వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించిన అంతిమ్ పంఘల్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ శా అభినందించారు.  నిన్న జరిగిన ఫైనల్లో...

Team India (Women): ఇంగ్లాండ్ టూర్ కు జులన్ గోస్వామి

వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో ఆ దేశంలో జరగనున్న  టి20,  వన్డే సిరీస్ కు భారత మహిళా క్రికెట్ జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఇండియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు...

Virat Kohli: వందకు వెయ్యి రోజులు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి నేటికి వెయ్యి రోజులైంది. 2019 నవంబర్ 23న బంగ్లాదేశ్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో...

Gautham Gambhir: లెజెండ్స్ లీగ్ కు సిద్ధం

పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి బ్యాట్ తో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి మొదలుకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 లీగ్ లో ఆడనున్నాడు.  2007, 2011 ...

India Vs Zimbabwe: తొలి వన్డేలో ఇండియా ఘన విజయం

జింబాబ్వేతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి వన్డేలో ఇండియా ఏకపక్షంగా విజయం సాధించింది. జింబాబ్వేను 189పరుగులకే కట్టడి చేసిన ఇండియా ఈ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా...

Ultimate Kho Kho: తెలుగు యోధాస్ ఓటమి

వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఊపు మీదున్న తెలుగు యోధాస్ కు బ్రేక్ పడింది.  అల్టిమేట్ ఖో ఖో టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై క్విక్...

ఐసిసి పురుషుల FTC విడుదల

2023-27 సీజన్ కు గాను పురుషుల క్రికెట్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (ఎఫ్.టి.పి.) ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) విడుదల చేసింది. మొత్తం 777 మ్యాచ్ లు జరగనుండగా వీటిలో 173...

‘ఫుట్ బాల్’ కేసు ఈ నెల 22కి వాయిదా

అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై నిషేధం విసిస్తూ ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) తీసుకున్న నిర్ణయంపై విచారణను భారత సుప్రీం కోర్టు ఆగస్ట్ 22కి వాయిదా...

కాంస్య పతక విజేతకు అభినందన

ఇటలీ రాజధాని రోమ్ లో జూలై 31న జరిగిన అండర్ - 17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో 60 కిలోల విభాగంలో క్యాంస పతకం సాధించిన హైదరాబాద్ పాతబస్తీ కి...

అమృతోత్సవ వేడుకల్లో టీమిండియా

మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే లో పర్యటిస్తోన్న టీమిండియా నేడు 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకుంది. కెఎల్ రాహుల్ నేతృత్వంలోని 16 మందితో కూడిన జట్టు హరారే లో...

Most Read