Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్

ఇది గర్వకారణం : అనురాగ్ ఠాకూర్

2016 పారాలింపిక్స్ కు మనదేశం తరఫున కేవలం 19 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారని, 2020 క్రీడల్లో మన దేశానికి 19  పతకాలు వచ్చాయని, భారతీయులందరికీ ఇది గర్వ కారణమని కేంద్ర క్రీడాశాఖ...

ఐదో టెస్ట్ : ఇంగ్లాండ్ జట్టులోకి బట్లర్

ఇండియాతో జరగనున్న ఆఖరి, ఐదవ టెస్టులో జోస్ బట్లర్ ఆడనున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రకటించాడు. బట్లర్ తో పాటు జాక్ లీచ్ ను కూడా జట్టులోకి తీసుకున్నారు. అయితే లీచ్...

నాలుగో టెస్ట్ లో ఇండియా ఘన విజయం

ఇంగ్లాండ్ తో జరిగిన లండన్ ఓవల్ టెస్టులో 157 పరుగులతో ఇండియా ఘనవిజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించి  అపూర్వ విజయాన్ని అందించారు. విజయానికి 368 పరుగులు చేయాల్సి ఉండగా 210 పరుగులకే...

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 368

ఓవల్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా జట్టు  ఇంగ్లాండ్ కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 77...

పారాలింపిక్స్ : ఇండియాకు ఐదో స్వర్ణం

పారాలింపిక్స్ లో ఇండియా ఐదో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.  బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.హెచ్ -6 విభాగంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో మన దేశ క్రీడాకారుడు కృష్ణ నగర్, హంగ్ కాంగ్  ఆటగాడు...

పారాలింపిక్స్ : ఐఏఎస్ అధికారికి రజతం

పారాలింపిక్స్ లో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుహాస్ ఎల్. యతిరాజ్ రజత పతకం గెల్చుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-4 విభాగంలో హోరాహోరీ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్...

పారాలింపిక్స్ : బ్యాడ్మింటన్ లో స్వర్ణం, కాంస్యం

పారాలింపిక్స్ లో ఇండియా నాలుగో స్వర్ణాన్ని సాధించింది. రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకంతో  నేడు మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-3 విభాగంలో ఇండియా ఆటగాడు...

పారాలింపిక్స్ : ఇండియాకు మూడో స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడో స్వర్ణం లభించింది. పి-4 మిక్సడ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్.-1 విభాగంలో ఇండియా ఆటగాళ్ళు మనీష్ నర్వాల్ స్వర్ణ పతకాన్ని సాధించగా సింగ్ రాజ్...

నాలుగో టెస్ట్: ఇంగ్లాండ్ 290 ఆలౌట్

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఓవల్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 290 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు వికెట్లకు 53  పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో...

పారాలింపిక్స్ : ఇండియాకు 13వ పతకం

పారాలింపిక్స్ లో ఇండియా 13వ పతకాన్ని సాధించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్వీందర్ సింగ్ కాంస్య పతాకాన్ని గెల్చుకున్నాడు. కొరియాకు ఆటగాడు కిమ్ మినూ ను...

Most Read