Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్

ఒలింపిక్స్ విశేషాలు

2024 పారిస్ ఒలింపిక్స్ గొప్పగా జరగలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన పతకాలు నాసిరకం అన్నవాళ్లను చూశాం. కానీ ఎన్నో ప్రత్యేకతలకు కూడా వేదికైంది. అవి కూడా తెలియాలి కదా! మొదటిసారిగా పారిస్...

ఐసీసీ చైర్మన్‌గా జైషా ఏకగ్రీవ ఎన్నిక

భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా... ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త చైర్మన్ గా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోయే జై...

ముందుకు సాగాలసిన సమయం: శిఖర్ రిటైర్మెంట్

భారత క్రికెటర్  శిఖర్‌ ధావన్‌ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ అన్ని ఫార్మాట్ల  క్రికెట్‌ కు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20...

భావోద్వేగానికి గురైన ఫోగట్

రెజ్లర్ వినేష్ ఫోగట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్  50 కిలోల విభాగంలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్స్ పోరుకు దూరం...

వినీష్ ఆశలకు విఘాతం: అనర్హత వేటు

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ పతకం ఆశలకు విఘాతం కలిగింది. మరి కొన్ని గంటల్లో ఆమె ఫైనల్ పోరుకు సిద్ధం అవుతుండగా.... ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా...

Paril Olympics: ఫైనల్స్ కు నీరజ్ చోప్రా

పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన ఫైనల్స్ క్వాలిఫికేషన్స్ రౌండ్ లో నీరజ్ 89.34 మీటర్ల పాటు విసిరి తన...

ఓవైపు ఒలింపిక్స్ పతకాలు! మరోవైపు గురుశిష్యుల విభేదాలు!

పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారతీయ మహిళగా మనూభాకర్ ఇప్పుడో సంచలనం. వార్తల్లో వైరల్. సాధారణంగా క్రీడాకారులతో పాటు.. వారి కోచెస్ ఎవరూ అనే చర్చ కూడా వస్తుంటుంది....

Womens Asia Cup: యూఏఈపై విజయం -సెమీస్ కు చేరువైన ఇండియా

మహిళల ఆసియా కప్ టి20లో ఇండియా వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సెమీస్ కు చేరువైంది. మొదటి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై గెలుపొందిన ఇండియా నేడు జరిగిన...

Womens Asia Cup: పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం

శ్రీలంక వేదికగా నేడు మొదలైన మహిళల టి20 ఆసియా కప్ లో ఇండియా బోణీ కొట్టింది. దాయాది పాకిస్తాన్ పై 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ...

టి20 కెప్టెన్ గా సూర్యకుమార్, వైట్ బాల్ వైస్ కెప్టెన్ గా గిల్

టీమిండియా టి20 సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ అప్పగించింది. ఇటీవల టి20 వరల్డ్ కప్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి...

Most Read