Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

కాంగ్రెస్,బిజెపిలకు మునుగోడుతో గుణపాఠం – తలసాని

కుళ్ళు, కుతంత్రాలు చేసి మునుగోడ్ ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తున్న BJP, కాంగ్రెస్ లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...

జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. యపాన్ బయో ప్రాసెస్ డెవలప్మెంట్ ఫెసిలిటీ, GVPR ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ, విమ్టా ల్యాబ్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ టెస్టింగ్ సెంటర్,...

రాహుల్ యాత్రకు సన్నాహాలు..13 కమిటీలు

ఈ నెల 23వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణ లో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం 13 రకాల కమిటీలను ప్రకటించిన టీపీసీసీ. టీపీసీసీ అధ్యక్షులు...

రోడ్డు రోలర్ పై తెరాస అభ్యంతరం

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న...

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు. బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ప్రయాణికులకు అందజేసి మరో మారు నిజాయితీని చాటుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. స్థానిక జహీరాబాద్...

మునుగోడు అభివృద్ది టీఆర్‌ఎస్‌ తోనే సాధ్యం : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ మాదిరిగానే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...

మునుగోడు భూములపై టీఆర్ఎస్ నేతల కళ్లు- బండి సంజయ్

టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ...

టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు – రేవంత్ రెడ్డి

బీజేపీ, టీఆరెస్ గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీ నుంచి నిధులు తెస్తామన్నారని, కానీ బీజేపీ నేతలు నమ్మించి మోసం...

హైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్‌

హైదరాబాద్‌లో డేటా సైన్స్ - అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంతో హైదరాబాద్ లో రోచె ఫార్మా తన అత్యాధునిక గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను...

కెసిఆర్ పాలనలో 4 లక్షల కోట్ల అప్పులు – షర్మిల

కేసీఅర్ వెన్నుపోటు పొడవని వర్గం లేదని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిజామాబాద్ రూరల్...

Most Read