Thursday, September 19, 2024
Homeతెలంగాణ

నేటి నుంచి రెండో డోసు వ్యాక్సిన్

రాష్ట్రంలోగత 10 రోజులుగా ఆగిపోయిన వ్యాక్సినేషన్ నేటి నుంచి మొదలు కానుంది. రెండో డోసు వేయించుకోవాల్సిన వారి సంఖ్య, ప్రభుత్వం వద్ద వున్న వాక్సిన్ నిల్వల మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో మరి...

కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సిఎం కేసీయార్

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

పరారవుతున్న డ్రైవర్‌.. పట్టుకున్న మంత్రి

తన కళ్ళముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్...

ప్రజలు సహకరించాలి : డిజిపి

కోవిడ్ నియంత్రణ కోసమే లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని డిజిపి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ అమలు తీరును నేడు కూడా...

రైతుల కోసం బిజెపి పోరు దీక్ష

రైతు సమస్యలపై బిజెపి రాష్ట్ర శాఖ ఇవాళ దీక్ష చేపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పిలుపు మేరకు ‘తెలంగాణా రైతు గోస – బిజెపి పోరు దీక్ష’ పేరుతో...

ఈటెల పై మరో విచారణ

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన మరో పిర్యాదుపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కెసియార్ సిఎం సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఈటెల కుమారుడు నితిన్ రెడ్డి...

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల  నియామకం

రాష్ట్రం లోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం  ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రం లోని యూనివర్సిటీ లకు...

ప్రధాని రాష్ట్రాల్లో పర్యటించాలి: ఎర్రబెల్లి సూచన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ముందు కన్నీరు కార్చడం కాదని, ప్రజల కష్టాలు తీర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖానించారు. మోడికి ఒక్క గుజరాత్ తప్ప...

లాక్ డౌన్ అమలును పరిశీలించిన డిజిపి

హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు తీరును డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. కూకట్ పల్లి వై జంక్షన్, జేఎన్టియూ చౌరస్తాల్లో వాహనాల తనిఖీ చేస్తున్న తీరును దగ్గరుండి పరిశీలించారు. ముఖ్యమంత్రి...

సెంట్రల్ జైలును తరలిస్తాం : కెసియార్  

వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని, అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్ర...

Most Read